తెలంగాణ

అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా ఆర్మూర్ బిజెపి ఆధ్వర్యంలో ధర్నా

నిజామాబాద్ A9 న్యూస్:   సోమవారం నిర్వహించబోయే ఆర్మూర్ మున్సిపాలిటీ సాధారణ సమావేశం అవినీతి అక్రమాలతో కూడిన 18 అంశాలతో ప్రధానంగా మొక్కల పేరున “గ్రీన్ బడ్జెట్” పేరు పెట్టి మరో అవినీతికి ...

మళ్ళీ పసుపు బోర్డు పేరిట రైతులకు మరొక్కసారి మోసం..!

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ పట్టణంలో పసుపు బోర్డు అంశం పై మీడియా సమావేశం నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు పిసిసి ప్రచార కమిటీ సభ్యులు కోలా వెంకటేష్ మాట్లాడుతూ పసుపు బోర్డు అంశం ...

నలందలో ఘనంగా RMM(రామానుజన్ మాథ్స్ మహోత్సవ్) పరీక్ష.

ఆర్మూర్ లోని నలంద స్కూల్లో శనివారం ఘనంగా RMM పరీక్ష ను నిర్వయించారు. ఒలింపియాడ్ స్కూల్ విద్యార్థులకు ఒలింపియాడ్ మాథ్స్ మహోత్సవం పరీక్ష .హైస్కూల్ విద్యార్థులు IIT గణితం మహొస్తవ్ పరీక్ష నిర్వయించారు. ...

నిజామాబాద్ జిల్లాలో కత్తులతో దాడి… పరిస్థితి విషమం…!

నిజామాబాద్ A9 న్యూస్:  నిజామాబాద్ జిల్లా బోధన్ బస్టాండ్ వద్ద ఆటో బైక్ ఢీకొనడంతో..   ఇరువురి మధ్య మాట మాట పెరిగి కత్తులతో దాడి చేసుకునే వరకు వెళ్ళింది..   కత్తులతో ...

మెప్మా ఆధ్వర్యంలో పోషన్ మహా ప్రోగ్రాం

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ పట్టణ కేంద్రంలో గల రామ్ నగర్ కాలనీలో మెప్మా ఆధ్వర్యంలో పోషన్ మహా ప్రోగ్రాంను శనివారం నిర్వహించారు. ఈ కార్యక్ర మానికి ముఖ్యఅతిథిగా ఆర్మూర్ మున్సిపల్ చైర్ ...

వెల్మల్ గ్రామంలో పలు కుటుంబాలకి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పరామర్శ

నిజామాబాదు A9న్యూస్ నందిపేట్ మండలం వెల్మల్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కె.జీ సురేష్ గారి తండ్రి ఇటీవలే అనారోగ్యంతో పరమాపదించడంతో వారి నివాసానికి వెళ్లి వారిని పరామర్శించడం జరిగింది. అదేవిదంగా ...

కాంగ్రెస్ బీసీ సెల్ జిల్లా అధ్యక్షులుగా రాజా నరేందర్ గౌడ్,నందిపేట్ మండల్ బిసి సెల్ అధ్యక్షులుగా గోజ్జి రాజేందర్ నియామకం.

నిజామాబాదు జిల్లా A9న్యూస్. ఈరోజు కాంగ్రెస్ భవన్ నిజామాబాద్ లో బిసి సెల్ జిల్లా అధ్యక్షులు రాజా నరేందర్ గౌడ్, నందిపేట్ మండల్ బిసి, సెల్ అద్యక్షులుగా గోజ్జి రాజేందర్  మరియు జిల్లా ...

గణేష్ మండలి సభ్యులకు చుక్కలు చూపించిన వానదేవుడు

నిజామాబాద్ A9 న్యూస్:  నిజామాబాద్ జిల్లాలో అతి భారీ వర్షం అప్పటికప్పుడు మేఘాలు కుమ్ముకొని ఈ సంవత్సరంలోనే కానీ విని ఎరగని రీతిలో కుండపోత వర్షం కురుస్తుంది. ఈ వర్షంతో ప్రయాణికులు ఎక్కడికక్కడే ...

డిమాండ్లను పరిశీలించాలని కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు

నిజామాబాద్ A9 న్యూస్: గ్రామపంచాయతీ శాఖలో టెక్నికల్ వ్యవస్థలో గడిచిన, 8 ఏళ్లుగా పనిచేస్తున్న 33 మంది జిల్లా ప్రాజెక్టు మేనేజర్లను పే స్కేలు గ్రామపంచాయతీలో పనిచేస్తున్న 16,19 మంది, ఈ పంచాయతీ ...

ఖుదావంద్ పూర్ గ్రామంలో స్టార్ యూత్ గణేష్ మండలి “మహా అన్నదాన” కార్యక్రమం

నిజామాబాదు జిల్లా A9న్యూస్. నందిపేట్ మండలం ఖుదవంద్ పూర్ గ్రామంలో శుక్రవారం స్టార్ యూత్ గణేష్ మండలి ఆధ్వర్యంలో *” మహా అన్నదాన”* కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం ...