హైదరాబాద్
హెచ్సీయూ భూములపై హైకోర్టు ఏం తేల్చిందంటే:
హైదరాబాద్, ఏప్రిల్ 7: హెచ్సీయూ భూ వివాదంపై ఈరోజు (సోమవారం) హైకోర్టులో విచారణ వాయిదా పడింది. ఈనెల 24వ తేదీకి వాయిదా వేసింది ధర్మాసనం. ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని ...
కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం..:
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసనమండలి వేదికగా నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు సోమవారం ప్రమాణ్య స్వీకారం చేస్తున్నారు. పట్టభద్రులు, టీచర్, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పలువురు సభ్యులు ఎమ్మెల్సీలుగా ఎన్నికైన విషయం ...
రైల్వేస్టేషన్ వద్ద యువతిపై కీచకుల అఘాయిత్యం.:
మేడ్చల్, ఏప్రిల్ 7: ఆడపిల్లలకు ఎక్కడా రక్షణ లేకుండా పోతోంది. అమ్మాయి రోడ్డుపైకి వచ్చిందంటే చాలు ఎవరు ఎక్కడి నుంచి అఘాయిత్యానికి పాల్పడతారో అనే ఆందోళనలు తల్లిదండ్రుల్లో ఉంటున్నాయి. అమ్మాయిల రక్షణ ...
తెలంగాణలో 6 రోజుల్లో 1.27 కోట్ల మందికి సన్నబియ్యం:
*రాష్ట్రంలో సన్నబియ్యం రేషన్ పంపిణీ కొనసాగుతోంది. ఇప్పటివరకు 1.27 కోట్ల మంది సన్నబియ్యం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 90.42 లక్షల రేషన్ కార్డులుండగా ఏప్రిల్లో 42 లక్షల కార్డులపై లబ్ధిదారులు ...
అల్పపీడనం.. 4 రోజులు వర్షాలు:
బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలో పలు చోట్ల నేటి నుంచి 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు ...
జాతీయ రహదారుల నిర్మాణానికి భూ సేకరణ వేగవంతం చేయండి : కిషన్ రెడ్డి.
హైదరాబాద్:ఏప్రిల్ 07 తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జాతీయ రహదారి ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ కేంద్ర మంత్రి , బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జి. ...
ఆర్టీసీ ద్వారా తలంబ్రాలు పొందడం ఎలా:
Apr 05, 2025, ఆర్టీసీ ద్వారా తలంబ్రాలు పొందడం ఎలా? తెలంగాణ ఆర్టీసీ కూడా రామభక్తుల సేవకు సిద్దమయ్యింది. భద్రాచలం ఆలయ అధికారులతో సమన్వయం చేసుకుంటూ సీతారాముల ముత్యాల తలంబ్రాల పంపిణీకి ...
పదవీ బాధ్యతల నుంచి తప్పుకోనున్న సీఎస్ శాంతకుమారి:
తెలంగాణకు కొత్త ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ వస్తున్నారు. ప్రస్తుతం ఆ బాధ్యతలు నిర్వహిస్తున్న సీఎస్ శాంతకుమారి రిటైర్మెంట్ కాబోతున్నారు. దీంతో శాంత కుమారి స్థానంలో కొత్త సీఎస్గా రామకృష్ణారావును నియమించాలని ...
కంచ గచ్చిబౌలి భూవివాదంపై సీఎం రేవంత్ సమీక్ష:
కంచ గచ్చిబౌలి భూవివాదంపై సీఎం రేవంత్ సమీక్ష అసత్య ప్రచారాలపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ ఏఐ ఆధారంగా తప్పుడు వీడియోలు వైరల్ చేశారు-సీఎం నిజాలను మార్చే ఫేక్ వీడియోలు ప్రమాదకరం-సీఎం ఏఐ ఫేక్ ...
సెలెక్షన్ కమిటీ సమావేశానికి కేసీఆర్ గైర్హాజరు:
హైదరాబాద్, ఏప్రిల్ 5: హెచ్ఆర్సీ, లోకాయుక్త, సమాచార కమిషన్ సెలెక్షన్ కమిటీ శనివారం సమావేశమైంది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత ...