హైదరాబాద్
గాడ్సే సిద్ధాంతాలను మోడీ ప్రోత్సహిస్తున్నాడు: సీఎం రేవంత్ రెడ్డి.
హైదరాబాద్:ఏప్రిల్ 09 కులాలు,మతాల మధ్య ప్రధాని మోడీ చిచ్చుపెడు తున్నారని, గాంధీ విధానాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నారంటూ అహ్మదాబాద్, వేదికగా జరుగుతున్న ఏఐసీసీ ప్లీనరీ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఆగ్రహం ...
తెలుగు రాష్ట్రాల్లో రానున్న నాలుగు రోజులు వర్షాలు:
Apr 09, 2025, తెలుగు రాష్ట్రాల్లో రానున్న నాలుగు రోజులు వర్షాలు! ఆంధ్ర, తెలంగాణలో రానున్న నాలుగు రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ...
పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించండి:
*షాద్ నగర్ లో రోడ్డెక్కిన అధికార కాంగ్రెస్ పార్టీ. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం. దేశవ్యాప్తంగా పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ...
రెపో రేట్లు తగ్గించిన ఆర్బిఐ:
హైదరాబాద్:ఏప్రిల్ 09 భారత రిజర్వ్ బ్యాంకు బుధవారం దేశ ప్రజలకు మరోమారు తీపి కబురు చెప్పింది. ఇప్పటికే గత త్రైమాసిక సమీక్షలో భాగంగా 3 నెలల క్రితం వడ్డీ రేట్లను తగ్గించిన ...
తెలంగాణకు వన్నె తెచ్చేలా మిస్ వరల్డ్ పోటీలు:
*స్వాగత ఏర్పాట్ల పరిశీలనలో పర్యాటకశాఖ కార్యదర్శి స్మిత సబర్వాల్. హైదరాబాద్:ఏప్రిల్ 09 తెలంగాణ అతిథ్యానికి వన్నె తెచ్చేలా మిస్ వరల్డ్ పోటీలు ఉండాలని తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి స్మిత సబర్వాల్ ...
యువత ప్రాణాలు తీస్తున్న బెట్టింగ్ యాప్స్:
హైదరాబాద్:ఏప్రిల్ 08 అభిమానుల ప్రాణాలు తీస్తున్న స్టార్లు… విచ్చల విడిగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ భూతం మనుషుల ఉసురు తీసు కుంటుంది. ఈ సైతాన్ని అందంగా తయారు ...
నేటి నుంచి గ్యాస్ ధరలు పెంపు:
హైదరాబాద్:ఏప్రిల్ 08 సామాన్య ప్రజల జీవన వ్యయానికి మరో ఎదురు దెబ్బ తగిలింది. గృహావ సరాలకు వినియోగించే వంటగ్యాస్ సిలిండర్ ధరను కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా రూ.50 మేర పెంచింది. ఈ ...
తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని ముఖ్య వ్యాపార కేంద్రాల్లో ‘డిస్టిబ్యూటర్’లను ఆహ్వానిస్తోంది ..:
*తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని ముఖ్య వ్యాపార కేంద్రాల్లో ‘డిస్టిబ్యూటర్’లను ఆహ్వానిస్తోంది .. ప్రముఖ ‘ప్రదార డెయిరీ’ సంస్థ యొక్క అత్యంత నాణ్యమైన ‘ICE CREAM’ ఉత్పత్తుల అమ్మకాల కోసం.. *ఏరియా డిస్ట్రిబ్యూషన్, ...
దేశానికి దిక్సూచిగా కులగణన చేశాం: పొన్నం.
A9 news,Apr 08, 2025, దేశానికి దిక్సూచిగా కులగణన చేశాం: పొన్నం రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో సామాజిక రుగ్మతలను తొలగించడానికి దేశానికి దిక్సూచిగా తెలంగాణలో ...
మే 6 అర్ధరాత్రి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు బంద్.:
మే 6 అర్ధరాత్రి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు బంద్. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వం చర్చలకు పిలవడం లేదని ఆర్టీసీ కార్మికుల సమ్మె. ఈ మేరకు సంస్థ ...