హైదరాబాద్
హైదరాబాద్ టు అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే కు గ్రీన్ సిగ్నల్:
హైదరాబాద్:ఏప్రిల్ 10 ఏపీ పునర్విభజన చట్టంలోని అపరిష్కృత అంశాలపై కేంద్రం ఫోకస్ చేసింది. ఇందులో భాగంగా అమరావతి, హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వెంటనే ...
గుడ్న్యూస్.. హైదరాబాదీల ట్రాఫిక్ కష్టాలకు చెక్:
హైదరాబాద్, ఏప్రిల్ 10: హైదరాబాద్ నగర వాసులకు మరో కొత్త ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. సిటీలో ఎక్కడా లేని విధంగా రెండు ఫ్లైఓవర్లపై నుంచి దీన్ని చేపట్టారు. గచ్చిబౌలి ఓఆర్ఆర్ నుంచి ...
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్ట్.:
నిజామాబాద్, ఏప్రిల్ 10: బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో షకీల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివిధ కేసుల్లో షకీల్ అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. ...
బీజేపీకి రేవంత్ సహకారం.. ఎంపీ అవరింద్ సంచలన కామెంట్స్.:
హైదరాబాద్, ఏప్రిల్ 10: నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారం రావడం అనేది తమ పార్టీ నేతల చేతుల్లోనే ఉందన్న ఆయన.. దీనికి ...
హైదరాబాద్కు భారీ వర్ష సూచన.. రానున్న గంటలో:
హైదరాబాద్, ఏప్రిల్ 10: హైదరాబాద్కు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరో గంటలో నగర వ్యాప్తంగా భారీగా వర్షం పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాత్రి వరకు ...
తెలంగాణ రాష్ట్రానికి భారీ హెచ్చరిక:
హైదరాబాద్, ఏప్రిల్ 10: తెలంగాణకు భూకంప హెచ్చరిక భయాందోళనకు గురిచేస్తోంది. రామగుండంలో భూకంపం వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భూకంప తీవ్రత గట్టిగా ఉంటుందని చెబుతున్నారు. ఆ భూకంప తీవ్రత ...
యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.:
హైదరాబాద్:ఏప్రిల్ 10 సైనిక పాఠశాలల తరహాలో పోలీసుల పిల్లలకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా పోలీసు స్కూల్ ప్రాజెక్టులో భాగంగా మంచిరేవులలో తొలి స్కూల్ ను సీఎం రేవంత్ ...
ఈ నెల 17 న జేఈఈ మెయిన్ ఫలితాలు:
హైదరాబాద్:ఏప్రిల్ 10 జేఈఈ మెయిన్ ఫలితాలు ఈ నెల 17న విడుదలకా నున్నాయి. సెషన్-2 పేపర్- 1బీఈ, బీటెక్ పరీక్షలు మంగళవారంతో ముగి యగా, పేపర్-2,బీఆర్క్, బీ ప్లానింగ్పరీక్ష బుధవారంతో ముగిసింది… ...
గవర్నర్లకు వీటో అధికారం లేదు: సుప్రీంకోర్టు తీర్పు.
A9 న్యూస్, ఏప్రిల్ 9: ఆర్టికల్ 200 ప్రకారం అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు గవర్నర్లు నొక్కిపెట్టలేరు. తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్ రవిపై సుప్రీం సీరియస్. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో గవర్నర్లు మార్గదర్శిగా, తత్వవేత్తగా ...
తెలంగాణలో పెరగనున్న ఉష్ణోగ్రతలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ:
A9 న్యూస్, ఏప్రిల్ 9: తెలంగాణలో ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయి. రానున్న 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు 41 నుంచి 45 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ...