హైదరాబాద్
దేశాన్ని కొత్త దారిలోకి తీసుకెళ్తున్న రాజ్యాంగ వ్యవస్థలు!:
భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ 135వ జయంతిని సోమవారం జరుపుకుంటున్నాం. ఈ క్రమంలో ఇటీవలి కాలంలో రాజ్యాంగం అమలు విషయంలో వస్తున్న మౌలికమైన మార్పులు ఆలోచింప చేస్తున్నాయి. రాజ్యాంగాన్ని ...
బ్యాంక్ అప్పు తీసుకున్న తండ్రి మరణిస్తే.. ఆ అప్పు కొడుకు తీర్చాలా.:
అప్పు తీర్చకముందే కొంతమంది హటాత్తుగా మరణిస్తున్నారు కూడా.. కనుక రుణం తీసుకున్న వ్యక్తి మరణించినప్పుడు.. అతని కుమారుడు లేదా పిల్లలు అతని రుణాన్ని తీర్చాలా? ఆ అప్పు ఎవరు చెల్లిస్తారనే ప్రశ్న ...
అంబేద్కర్ జయంతి రోజే భూభారతి రెవెన్యూ చట్టం అమలు:
హైదరాబాద్:ఏప్రిల్ 13. ధరణి పోర్టల్ స్థానంలో భూభారతిని తీసుకొచ్చిన ప్రభుత్వం ఈనెల 14న ప్రజలకు అంకితం చేయనుంది. అంబేడ్కర్ జయంతి రోజున సాయంత్రం 5 గంటలకు శిల్పారామం వేదికగా సీఎం రేవంత్ ...
UPI Down: ఫోన్ పే, పేటీఎం,గూగుల్ పే డౌన్.. నిలిచిపోయిన యూపీఐ సేవలు యూజర్లు గగ్గోలు:
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI)లో శనివారం టెక్నికల్ ప్రాబ్లం రావడంతో డిజిటల్ పేమెంట్స్ నిలిచిపోయాయి. భారతదేశంలో చాలా మంది వినియోగదారులు డిజిటల్ చెల్లింపులకు వీలుకావడం లేదని రిపోర్ట్ చేస్తున్నారు. Paytm, ...
రేపటి నుంచి ‘భూ భారతి’ అమలు:
TG: భూ భారతి చట్టాన్ని ఈనెల 14 నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలో ఎంపిక చేసిన 3 మండలాల్లో అమల్లోకి తేనుంది. పైలట్ ప్రాజెక్టులో ...
నేటి నుంచి మూడు రోజులపాటు తెలంగాణలో వర్షాలు:
హైదరాబాద్:ఏప్రిల్ 12 తెలంగాణలో రాబోయే మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరు పులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ...
సన్నబియ్యం పేదలకు అందేవిధంగా చేస్తున్నాం: మంత్రి ఉత్తమ్.
Apr 11, 2025, తెలంగాణ : రాష్ట్రంలోని పేదలందరికీ సన్నబియ్యం అందేవిధంగా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ పేర్కొన్నారు. కాంగ్రెస్ జిల్లా, మండలస్థాయి నేతలతో మంత్రి ఉత్తమ్ జూమ్ ...
ముఖ్య సమాచారం:
*- రేపు అనగా శనివారం 12/04/2025* *రెండవ శనివారం సెలవు రద్దు చేయడమైనది..!!* *రేపు యధావిధిగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, డిస్టిక్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, డిఐజి కార్యాలయాలు పనిచేస్తాయి. ...
అవును మేము ICICI బ్యాంక్ నుండి 10 వేల కోట్లు అప్పు తెచ్చాము:
HCU కంచ గచ్చిబౌలి భూమి ప్రభుత్వ భూమి.. దాన్ని మేము ఎకరం రూ.75 కోట్లకు TSIICకి ఇచ్చాము TSIIC వాళ్ళు 400 ఎకరాలు ల్యాండ్ తాకట్టు పెట్టు ICICI బ్యాంక్ నుండి ...
తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల..:
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో కీలక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్ 15 నుంచి జూన్ 30 మధ్య టెట్ పరీక్షలు నిర్వహించున్నట్టు పాఠశాల ...