హైదరాబాద్
తెలంగాణలో టెన్త్ పరీక్షలు ప్రారంభం.. ముందుగానే పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు:
A9 న్యూస్ ప్రతినిధి హైదరాబాద్, మార్చి 21: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు మొదలయ్యాయి. విద్యార్థులంతా అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. మొత్తం 5,09,403 మంది విద్యార్థులు పరీక్షలు ...
సీసీ కెమెరాలు నిఘాలో ఇంటర్ మూల్యాంకనం:
హైదరాబాద్:మార్చి 21: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ జవాబు పత్రాల మూల్యాంకనం ఈసారి సీసీ కెమెరాలు నిఘా మద్యం మొదలైంది, మూల్యాంకనాన్ని పకడ్బం దీగా నిర్వహించాలని నిర్ణయించిన ఇంటర్ బోర్డు ఈసారి 19 ...
కేంద్ర పెద్దలతో తెలంగాణ బీజేపీ నేతల సమావేశం.; టార్గెట్ ఏంటంటే..:
ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో ఊహించని విజయాలు అందుకున్న బీజేపీ రాష్ట్ర నేతలు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ...
బెట్టింగ్ యాప్ల ఎపిసోడ్ వెనుక పిచ్చెక్కించే నిజాలు.. గంటకు వందల కోట్లు:
బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న సెలబ్రెటీలు, యూట్యూబ్ ఇన్ఫ్లూయన్సర్లపై తెలంగాణ పోలీసులు వరుస కేసులు నమోదు చేస్తున్నారు. యాప్ ప్రమోటర్స్పై కేసులు నమోదవుతున్నా.. బెట్టింగ్ యాప్ల నిర్వహకులకు చీమ కుట్టినట్లు కూడా ...
తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపుదల:
TG : తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపుదలపై NPDCL స్పష్టత ఇచ్చింది. నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (TG NPDCL) పరిధిలో కరెంట్ చార్జీల పెంపుపై సంస్థ CMD ...
వరుసగా 4 రోజులు బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయి:
ఈనెల 22 (నాలుగో శనివారం) 23 (ఆదివారం) 24, 25 బ్యాంకుల సమ్మె బ్యాంక్ ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారం కోసం ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA)తో జరిగిన చర్చలు విఫలమవడంతో ...
మంత్రి సీతక్క ఎమ్మెల్యే స్టిక్కర్ దుర్వినియోగం కేసులో మరో ట్విస్ట్..:
హైదరాబాద్: ములుగు ఎమ్మెల్యే, మంత్రి సీతక్కకు సంబంధించిన అసెంబ్లీ కార్ పాస్ స్టిక్కర్ దుర్వినియోగం ఘటనలో పంజాగుట్ట పోలీసులు స్టిక్కర్ వాడుతున్న కారును బుధవారం స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన ...
బండి సంజయ్పై కేసును కొట్టేసిన హైకోర్టు..:
2020 నవంబర్లో బండి సంజయ్పై కేసు నమోదు.. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం సందర్భంగా బండి సంజయ్పై కేసు నమోదు.. కార్యకర్తల సమావేశంలో మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారని కేసు నమోదు.. సికింద్రాబాద్ మార్కెట్ పీఎస్లో ...
రేపటి నుంచి 10వ తరగతి పరీక్షలు షురూ:
తెలంగాణ పదో తరగతి పరీక్షలు ఈనెల 21 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు జరగనున్నాయి, ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది,పరీక్షలు నిర్వహణకు ...
ఓటర్ ఐడీకి ఆధార్ అనుసంధానానికి కేంద్రం ఓకే:
ఇకపై నకిలీ ఓట్లకు అవకాశం లేకుండా చెక్ పెట్టిన ఎన్నికల కమిషన్. ఆధార్తో ఓటర్ కార్డు లింక్ చేయడం ద్వారా నకిలీ ఓట్లు జాబితా నుండి ఏరివేత. ఇప్పటికే ప్రక్రియను ప్రారంభించిన ...