హైదరాబాద్

బీఆర్ఎస్‌లో ఉన్నందుకు ప్రవీణ్ కుమార్ సిగ్గుపడాలి: ఎంపీ మల్లు రవి.

  సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి తీవ్రంగా ఖండించారు. సీఎం రేవంత్ రెడ్డిది రాక్షస పాలన, రాబందుల ...

మీడియా అండ్‌ కమ్యూనికేషన్స్‌ అడ్వైజర్‌గా అల్లం నారాయణ:

  హైదరాబాద్‌: తెలంగాణ సమాచార పౌర సంబంధాల శాఖలో మరో కీలక పరిణామం..! మీడియా అండ్‌ కమ్యూనికేషన్స్‌ అడ్వైజర్‌గా ప్రెస్‌ అకాడమీ మాజీ చైర్మన్‌, సీనియర్‌ పాత్రికేయులు అల్లం నారాయణను నియమించనున్నట్టు తెలిసింది. ...

దేశాన్ని విభజింటే కుట్ర..-కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు*:

  కరీంనగర్‌: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బీజేపీ కీలక నేత.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ విభజనకు కుట్ర జరుగుతుందని ఆరోపించారు. ఉగాది పండుగ సందర్భంగా ఆదివారం ...

తెలంగాణ రేషన్ షాపుల్లో రేపటి నుంచే సన్నబియ్యం:

  తెలంగాణ సర్కార్ రేషన్ కార్డు లబ్ధి దారులకు గుడ్‌ న్యూస్ చెప్పింది. రేపటి నుంచి రాష్ట్రవ్యా ప్తంగా దొడ్డు బియ్యం స్థానంలో రేషన్‌ షాపుల ద్వారా సన్న బియ్యం అందిస్తున్నట్లు మంత్రి ...

ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి:

  హైదరాబాద్:మార్చి 30 హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూ టీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ...

ఉగాది వేళ తెలంగాణ ప్రజలకు సర్కార్ శుభవార్త..!!

A9 న్యూస్ డెస్క్: తెలంగాణ: రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా హుజూర్నగర్నుంచి ఉగాది పండుగ రోజే ప్రారంభించిస్తున్నట్ల రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. రాష్ట్ర చరిత్రలోనే ...

రాజీవ్ యువ వికాసం అప్లికేషన్లు 2 లక్షలు.. ఏప్రిల్ 5వ తేదీ వరకు గడువు..

A9 న్యూస్ డెస్క్: వచ్చే నెల 6 నుంచి 30 వరకు అప్లికేషన్ల పరిశీలన మండల స్థాయి కమిటీలకు లబ్ధిదారుల ఎంపిక బాధ్యతలు హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ...

పది ఏండ్లు అధికారంలో ఉండి చేయలేనివి: పది నెలల్లో మేము చేశాం: సీఎం రేవంత్ రెడ్డి.

  హైదరాబాద్:మార్చి 28 తాము అధికారంలోకి వచ్చాక రైతు భరోసా పథకం కింద రూ.12 వేల కోట్లు చెల్లించామని సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో వెల్లడించారు. ‘ఏక మొత్తం లో రూ. లక్ష ...

అసెంబ్లీలో కాగ్ రిపోర్ట్ ప్రవేశపెట్టిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. 

  తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సర్కారు ఇవాళ (గురువారం) కాగ్ నివేదికను ప్రవేశపెట్టింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫైనాన్స్‌ అకౌంట్స్‌, అప్రోప్రియేషన్‌ అకౌంట్స్‌పై కాగ్‌ నివేదిక సమర్పించగా దానిని, రాష్ట్ర ...

తెలంగాణపై కేంద్రం చిన్నచూపు.: కేటీఆర్ ఫైర్.

  హైదరాబాద్: తెలంగాణను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగింది.. కానీ రాష్ట్ర బడ్జెట్‌లో మాత్రం ఆ ...