హైదరాబాద్
హైదరాబాద్ లో విదేశీ యువతిపై అత్యాచారం.:
హైదరాబాద్: ఏప్రిల్ 01 హైదరాబాద్ నగరంలోని పహాడీషరీఫ్ పీఎస్ పరిధి లో సోమవారం రాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జర్మనీకి చెందిన ఓ యువతి నగరాన్ని ...
హైదరాబాద్ నగర భవిష్యత్ కోసం హెచ్సీయూ విద్యార్థులు పడుతున్న ఆరాటం గొప్పది : కేటీఆర్.
KTR | హైదరాబాద్ నగరం, విశ్వవిద్యాలయ భవిష్యత్ కోసం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు పడుతున్న ఆరాటం చాలా గొప్పదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. హైదరాబాద్ సెంట్రల్ ...
హైదరాబాద్లో వ్యాన్ గార్డ్ గ్లోబల్ కేపబులిటీ సెంటర్:
హైదరాబాద్ ప్రపంచ ప్రముఖ కంపెనీలో గ్లోబల్ కేపబులిటీ సెంటర్లకు కేంద్రంగా మారుతోంది. తాజాగా వ్యాన్ గార్డ్ సంస్థ కూడా తమ కేపబులిటీ సెంటర్ను హైదరాబాద్లో పెట్టేందుకు సిద్దమవుతోంది. ఇప్పటి వరకూ వ్యాన్గార్డ్ ...
నేటి నుండి తెలంగాణలో సన్న బియ్యం.:
హైదరాబాద్: ఏప్రిల్ 01 నేటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ షురూ కానుంది. రెండు రోజుల క్రితం హుజూర్ నగర్ వేదికగా ముఖ్యమంత్రిరేవంత్ రెడ్డి చేతుల మీదుగా లాంఛనం ...
PF డబ్బులను 5లక్షల వరకు విత్డ్రా చేయొచ్చు:
హైదరాబాద్: ఏప్రిల్ 01 ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వం ప్రావిడెంట్ ఫండ్ (PF) విత్డ్రా ఆటో మేటిక్ సెటిల్మెంట్ లిమిట్ రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచాలని నిర్ణయించింది. ...
సర్వ మతాల సారాంశం ఒక్కటే..-షాద్ నగర్ ఎమ్మెల్యే “వీర్లపల్లి శంకర్”.:
*షాద్ నగర్ లో ఘనంగా రంజాన్ ప్రార్థనలు. *వేలాదిగా ఈద్గాకు తరలివచ్చిన ముస్లిం సోదరులు. *ప్రార్థనల అనంతరం అలైబలైలతో శుభాకాంక్షలు. *ఈద్గా వేదికపై ఇస్లాం గురువుల కీలక ప్రసంగాలు. ఈ ప్రపంచంలో సర్వ ...
కుటుంబ వ్యవస్థ ఇక నిలువబడదు. త్వరలోనే కూలిపోతుందని అధ్యయనాలు చెపుతున్నాయి.:
*అందుకు గల కారణాలు. 1. అతి తెలివి, గర్వము, డబ్బులు ఉన్నాయనే అహంకారం. 2. చిన్న తప్పులను కూడా భరించలేని అసహనం. ఓర్పు లేకపోవడం. 3. పిల్లలు, పెద్దలు కూర్చొని మనస్పూర్తిగా ...
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ ఛార్జీల పెంపు :
రేపటినుండి అమలులోకి రానున్న కొత్త టోల్ ఛార్జీలు కారు, జీపు, లైట్ వాహనాలకు కిలోమీటర్కు రూ.2.34 నుండి రూ.2.44కు పెంపు మినీ బస్, ఎల్సీవీలకు కిలోమీటర్కు రూ.3.77 నుండి రూ.3.94కు పెంపు ...
హెచ్సీయూ రణరంగం:
March 31, 2025 2:09 am HCU battlefield– వేలం వేసే భూమి చదును చేసేందుకు ప్రభుత్వం కసరత్తు – సెలవులు చూసుకుని రంగంలోకి దిగిన ప్రభుత్వ యంత్రాంగం – జేసీబీ, ...
శ్రీమంతులే కాదు.. పేదలు తినాలి:
హైదరాబాద్, మార్చి 30: శ్రీమంతులు తినే సన్న బియ్యం.. ఇకపై పేదలూ తింటారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా అర్హులందరికీ తమ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తుందన్నారు. ...