హైదరాబాద్

కుటుంబ సమేతంగా భద్రాద్రి రామయ్య పెళ్లికి సీఎం రేవంత్ రెడ్డి:

  హైదరాబాద్: ఏప్రిల్ 05 పవిత్ర గోదావరి నది ఒడ్డున కొలువైన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించు కొని ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. గత నెల 30 వ ...

దంచికొట్టుడే.. ఉరుములు, మెరుపులతో వర్షాలు.:

  హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఆరు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. శని, ఆదివారాల్లో వాతావరణం పొడిగా ఉంటుందని, ఏప్రిల్ 7 ...

త్వరలో కొత్త రూ.10, 500 నోట్లు వచ్చేస్తున్నాయి:

  హైదరాబాద్:ఏప్రిల్ 05 ప్రస్తుతం అందుబాటులో ఉన్న నోట్ల మాదిరిగానే ఈ నోట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో కీలక నిర్ణ యం తీసుకుంది. ఆర్‌బీఐ నూతన గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా ...

గచ్చిబౌలి భూముల వివాదానికి చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు:

  హైదరాబాద్:ఏప్రిల్ 05 హెచ్ సీయూ భూముల వివాదానికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వివాదంపై ముగ్గురు మంత్రులతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొంగులేటి ...

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పనులు వేగవంతం.:

  *ఇందుకోసం అవుట్ సోర్సింగ్ పద్ధతిన ఇంజనీర్ల నియామకం   హైదరాబాద్:ఏప్రిల్ 05 రాష్ట్రంలోని అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఈ క్రమంలో ...

దళితుల సామాజిక రాజకీయ హక్కుల కోసం పోరాడిన నేత: బాబూ జగ్జీవన్ రావ్.

  హైదరాబాద్: ఏప్రిల్ 05 బాబూజీగా ప్రసిద్ధి చెందిన జగ్జీవన్ రామ్ జాతీయ నాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు, సామాజిక న్యాయ పోరాట యోధుడు, అణగారిన వర్గాల ఆశాదీపం, విశిష్ట పార్లమెంటేరియన్, నిజ మైన ...

సర్కార్ మళ్లీ అదే పొరపాటు చేసిందా!:

    హైదరాబాద్:ఏప్రిల్ 05 మొన్న లగచర్ల,నిన్న దిలావర్ పూర్,ఇవ్వాళ కంచ గచ్చిబౌలి భూముల విషయంలో వివాదం.. ఇలా వరుస ఘటనల్లో కాంగ్రెస్ సర్కార్ ఇబ్బందులు ఎదుర్కొంటోంది,ఈ మూడు ఘటనల వెనుక కాంగ్రెస్ ...

తెలంగాణ కొత్త CS గా కె,రామకృష్ణారావు:

  హైదరాబాద్: ఏప్రిల్ 05 రాష్ట్ర ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిగా కె రామకృష్ణారావు,ను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది, 1989 బ్యాచ్ కు చెందిన ప్రస్తుత సిఎస్ శాంతి కుమారి, ...

_గురుకుల ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫలితాలు విడుదల.:

    హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీ, బీసీ, రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీల్లో 5వ తరగతిలో ప్రవేశాలకు నిర్వహించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ ను సెట్ కన్వీనర్, ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు ...

ఎమ్మెల్యే శంకర్ వద్దకు పరుగులు తీసిన ఆర్ఎంపీలు, పీఎంపీలు:

    *పత్రికల్లో మాపై వార్తలు రాస్తున్నారంటూ మొరపెట్టుకున్న ఆర్ఎంపీలు*   *కాపాడండి మహాప్రభో అంటూ దీర్ఘాలు తీసిన ఆర్ఎంపీలు* *ఆర్ఎంపీల తీరుపై ఎమ్మెల్యే శంకర్ గుస్సా . *ఎవరి పరిధిలో వారు ...