సిద్దిపేట జిల్లా

సిద్ధిపేట జిల్లాలో బర్డ్‌ ఫ్లూ నిర్ధారణ-15 వేల కోళ్లు చచ్చిపోయినయ్.:

  సిద్దిపేట జిల్లాలో బర్డ్‌ ఫ్లూ నిర్ధారణ అయింది. జిల్లాలోని తొగుట, మండలం కన్గల్‌ గ్రామంలో కోళ్లకు బర్డ్‌ ఫ్లూ సోకినట్లు అధికారులు గుర్తించారు. గ్రామంలోని ఓ కోళ్లఫామ్‌లో కోళ్లకు బర్డ్‌ ఫ్లూ ...

ప్రజా హితం కోరే ప్రజా ప్రభుత్వం ,ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడాలి:

  *అడవులు లేకపోతే వర్షాలు లేవు ఆక్సిజన్ లేదు. ఎ9 న్యూస్ మెదక్/సిద్దిపేట ఏప్రిల్ 3: మిత్రులారా పర్యావరణ విత్తలారా, బుద్ధిజీవులారా, మేధావులారా గత కొన్ని రోజులుగా హైదరాబాదులోని రెండు విశ్వవిద్యాలయాలు ఉస్మానియా ...

బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశం:

  సిద్దిపేట జిల్లా: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్‌లో ఉమ్మడి మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ నేతలతో సమావేశం అయ్యారు. కేటీఆర్, హరీష్ ...

నేడు కొమురవెల్లి మల్లన్న ముగింపు బ్రహ్మాత్సవాలు:

  సిద్దిపేట జిల్లా: మార్చి 24 కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. స్వామి వారి బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. చివరి ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆలయ ...

కేసీఆర్‌ క్యాంపు కార్యాలయానికి టులెట్‌ బోర్డు.:

    గజ్వేల్‌, మార్చి 20: మాజీ సీఎం కేసీఆర్‌కు తన సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ శ్రేణులు షాకిచ్చాయి. గజ్వేల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి బీజేపీ నాయకులు బుధవారం టులెట్‌ ...

ఉపాధి హామీ పనుల్లో విషాదం:

      సిద్దిపేట జిల్లా: జనవరి 30 సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రోజు మాదిరిగానే మహాత్మా గాంధీ జాతీయ హామీ పథకంలో భాగంగా, తల్లి కూతురు,కూలి పనికి వెళ్లారు. ...

రైతులు మద్దతు ధరకు కందులను అమ్ముకోవాలి: మంత్రి పొన్నం

  సిద్దిపేట జిల్లా: మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేటలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో కంది కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… కందుల మద్దతు ధర 7,550 రూపాయలుగా నిర్ణయించడం ...

సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గృహనిర్బంధం*:

      హైదరాబాద్: జనవరి 09 ఫార్ములా ఈ- రేస్ వ్యవహారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ నేడు ఏసీబీ విచారణకు హాజరు కాను న్నారు. ఉదయం 10గంట ...

కొమురవెల్లి మల్లికార్జునస్వామి కల్యాణం నేడు:

  సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం కొముర వెల్లి మల్లికార్జునస్వామి దేవాలయంలో ఆదివారం స్వామివారి కల్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. ఆలయ ప్రాంగణంలోని తోటబావి ప్రదేశంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కల్యాణ మండపంలో ...

కట్టుకున్న భార్యను అడవిలో వదిలేసిన కసాయి భర్త!:

      సిద్దిపేట జిల్లా: డిసెంబర్ 15 ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను అడవిలో వదిలి వెళ్లాడో కనికరం లేని ఓ కసాయి భర్త ఈ ఘటన సిద్దిపేట జిల్లా వంటి ...