సంగారెడ్డి జిల్లా
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్ ఏఈఈ :
సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఒక వ్యక్తి భూమి FTL పరిధిలోకి రాకుండా సర్టిఫికెట్ ఇచ్చేందుకు రూ.7 లక్షలు లంచం డిమాండ్ చేసిన ఇరిగేషన్ ఏఈఈ టీ.రవి కుమార్. రూ.1లక్ష అడ్వాన్స్ తీసుకుంటుండగా ...
ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపిన కన్నతల్లి:
సంగారెడ్డి జిల్లా మార్చి 28 సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో విషాదం చోటు చేసుకుంది, అనుమానాస్పద స్థితిలో ఒకే కుటుంబంలో ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లోని ...
కాంగ్రెస్ పార్టీకి షాక్ ల మీద షాక్లు…
హైదరాబాద్ A9 news *కారు ఎక్కేందుకు ఎమ్మెల్యే జగ్గారెడ్డి సిద్ధమా..? *కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. *రెండు, మూడు రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చెయ్యనున్న జగ్గారెడ్డి. ...
అనుమానాస్పద స్థితితో వివాహిత మృతి
సంగారెడ్డి A9 news నర్సాపూర్ లో అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన ఘటన నర్సాపూర్ మండల పరిధిలోని మూసాపేట గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. నాలుగేళ్ల క్రితం నర్సాపూర్ ...