మెదక్ జిల్లా

కిష్టాపూర్ దర్గా దగ్గర నెలపాత్య-వందల సంఖ్యలో భక్తులు హాజరు:

    తూప్రాన్ మార్చ్A 9 న్యూస్ ప్రతినిధి   మెదక్ జిల్లా తూప్రాన్ మండల కేంద్రము పరిధిలోని కిష్టాపూర్ గ్రామ శివారులో దర్గా దగ్గర నెలపాత్య లక్ష్మప్ప అప్పగారు ఆధ్వర్యంలో భక్తి ...

మెదక్ జిల్లాలో అంతుచిక్కని వ్యాధితో 10వేల కోళ్లు మృతి:

L     మెదక్ జిల్లా మార్చ్ 09 మెదక్‌ జిల్లా చిన్నశంక రంపేట మండలంలోని గ్రామాల్లో శనివారం సాయంత్రం 10 వేల కోళ్లు అంతుచిక్కని వ్యాధితో మృతి చెందాయి.   గవ్వపల్లి, ...

అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు:

  మెదక్ నర్సాపూర్ ఎ9 న్యూస్ మార్చ్ 8   శనివారం నాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా నర్సాపూర్ లో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ మున్సిపల్ చైర్మన్ మురళీధర్ ...

జేత్రం తండ లో పదిలక్షల నిధులతో సిసి రోడ్డు పనులు శంకుస్థాపన:

    చేగుంట మార్చ్ 7   దుబ్బాక నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి చొరవతో వారి ఆదేశాలతో 10 లక్షల సీసీ రోడ్ పనినీ ప్రారంభించిన చేగుంట ...

మూడు నెలల నుండి జీతాలు లేక ,బిక్షటన:

మెదక్ జిల్లా మాసాయిపేట మండలం మాసాయిపేట గ్రామంలో మూడు నెలల నుండి జీతాలు లేక దళిత సపై కార్మికులను ఇబ్బందుల పాలు చేస్తూ ఎలా బ్రతకాలి అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ...

తూప్రాన్ పోలీసులు ఒక ప్రకటన విడుదల:

తూప్రాన్ పోలీసులు ఒక ప్రకటన విడుదల చేస్తూ నేను రాచకొండ నాగరాణి బ/ర్రి నర్సింగరావు, వయస్సు: 35 సం॥లు, కులం: చాకలి, వృత్తి : వ్యవసాయకూలి, ర\ం : మామిడాల (గ్రా), ములుగు(మం) ...

మెదక్ వకీల్ సాబ్ ఎంపీ రఘునందన్ రావును కలిసిన తూప్రాన్ లారీ యజమానులు:

    తూప్రాన్/ మనోహరాబాద్ మార్చ్ 5   మెదక్ జిల్లా బిజెపి తూప్రాన్ పట్టణ అధ్యక్షుడు భూమన్న గారి జానకిరామ్ గౌడ్ మరియు లారీ అసోసియేషన్ సభ్యులు తూప్రాన్ మనోహరాబాద్ పరిధిలో ...

మాసాయిపేట ఎమ్ పి పి ఎస్ పాఠశాల తనిఖీలు కలెక్టర్ రాహుల్ రాజ్:

    తూప్రాన్ ప్రతినిధి మార్చి 5   జిల్లాలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తో విద్యాబోధన కార్యక్రమం పక్కాగా అమలు చేయడం జరుగుతుందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మెదక్ జిల్లా మాసాయిపేట ...

మాసాయిపేట మండల కేంద్రంలో ప్రకృతి వైన్స్ దగ్గర కొల్చారం శంకర్ మృతి:

  మాసాయిపేట మెదక్ ఫిబ్రవరి 11   మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ రైల్వే స్టేషన్ రైల్వే గేట్ ట్రాక్ పక్కన ప్రకృతి వైన్స్ పక్కన వ్యక్తి మృతి ...

మాసాయిపేట గ్రామంలో తల్లి తండ్రి నీ కోల్పోయి అనాధలైన ఇద్దరు ఆడపిల్లలు:

    మాసాయిపేట మెదక్ ఫిబ్రవరి 9   మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో వెంగలి అనిత అనారోగ్యంతో నేడు ఆదివారం మరణించింది. నాలుగు సంవత్సరాల క్రితం ఇంటికి పెద్దదిక్కు బెంగాలీ ...