మెదక్ జిల్లా

ఇమాంపూర్ లో సన్న బియ్యం పంపిణీ ప్రారంభించిన సత్యనారాయణ గౌడ్:

  ఎ9 న్యూస్ తూప్రాన్, ఏప్రిల్, 5. తూప్రాన్ మండలం ఇమాంపూర్ లో శనివారం ఉదయం ఆ గ్రామ తాజా మాజీ ఉప సర్పంచ్ బక్క సత్యనారాయణ గౌడ్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ ...

వైభవంగా పేదవాడు కడుపునిండా అన్నం తినాలి అది సన్న బియ్యం తినాలి:

  *అని సంకల్పంతో చేపట్టిన కార్యక్రమమే ఉచిత సన్నబియ్యం కార్యక్రమం. ఎ9 న్యూస్ మాసాయిపేట ఏప్రిల్ 5   మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని జాతీయ రహదారి 44 హైవే ప్రక్కన మాసాయిపేట ...

పేద ప్రజలకు సన్నబియ్యంతో కాంగ్రెస్ ముందుకు:

  *దొడ్డు బియ్యంతో పేద ప్రజలను మనసును దోచుకున్న కేసీఆర్.   ఎ9 న్యూస్ మాసాయిపేట ఏప్రిల్ 5 మెద క్ జిల్లా మాసాయిపేట మండలం చెట్ల తిమ్మాయిపల్లి గ్రామపంచాయతీలో సన్న బియ్యం ...

పలు కార్యక్రమాలో పాల్గొన – తెలంగాణ రాష్ట్ర పిసిసి కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి .:

*నర్సాపూర్ నియోజకవర్గం ఇంచార్జ్ రాజిరెడ్డి చేతుల మీదుగా చెక్కులు పంపిణీ,ఆధ్వర్యంలో పలు కార్యక్రమాల్లో హాజరైన రాజిరెడ్డి. A9 న్యూస్, కోల్చారం, ఏప్రిల్ 4: మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట గ్రామంలో తెలంగాణ ...

మాదక ద్రవ్యాలు, గంజాయి, మత్తు పదార్థాలను పూర్తిగా రూపుమాపాలి-జిల్లా ఎస్పి ఉదయ్ కుమార్ రెడ్డి.:

  ఎ9 న్యూస్ మెదక్ ఏప్రిల్ 4:   ఈరోజు శుక్రవారం నాడు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లో జరిగిన యాన్వల్ డే ప్రోగ్రాం లో జిల్లా ఎస్పి గారు మాట్లాడుతూ.. మాదకద్రవ్యాలకు ...

అతివేగమే ప్రమాదం-యాక్సిడెంట్లో యువకుడు మృతి:

  రామయంపేట ఎ9 ఏప్రిల్ 4: మెదక్ జిల్లా రామయంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో యాక్సిడెంట్ జరిగింది అదేవిధంగా పోలీస్ స్టేషన్లో పిర్యాదు దారుడు అగు దేవన్ పల్లి నాగరాజు తండ్రి నారాయణ ...

కాంగ్రెస్ కార్యకర్తను పరామర్శించిన రాష్ట్ర పిసీసీ కార్యదర్శి ఆవుల రాజారెడ్డి:

*శివ యాదవ్ ను పరామర్శించిన మాసాయిపేట కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు… *ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలను ఆదు కునే పార్టీ కాంగ్రెస్ పార్టీ నిదర్శనం… మాసాయిపేట A9 న్యూస్, ఏప్రిల్ 4: మాసాయిపేట మండల కేంద్రానికి ...

భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం:

*అంబేద్కర్ ను అవమానిస్తే ఊరుకునేది లేదు. ఎ9 న్యూస్ ఏప్రిల్ 4: భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పలువురు కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్క‌ర్‌ను, మన ...

ప్రతి పేదోడు సన్న బియ్యం తో కడుపు నిండా తినాలనేదే ప్రభుత్వ లక్ష్యం:

  *సామాజిక ప్రజలు అర్హులైన లబ్ధిదారులు సన్న బియ్యంతో తినాలి. ఎ9 న్యూస్ చేగుంట ఏప్రిల్ 4 చేగుంట మండలం మాక్కరాజ్ గ్రామంలో దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి చెరుకు శ్రీనివాస్ ...

జాన్ ఫౌండేషన్ క్యాంపస్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న – ఆవుల రాజిరెడ్డి.

      *ఏఎన్ఆర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ఏ ఆర్ ఆర్ గా అభివృద్ధిలో ముందుకు సాగుతా. ఎ9 న్యూస్ మాసాయిపేట మార్చ్ 3 *తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) ...