నిజామాబాద్ జిల్లా
కారు డిక్కీలో తరలిస్తున్న మహిళ మృత దేహం.
నిజామాబాద్ జిల్లా:మార్చి 28 నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శివారులో శుక్రవారం మధ్యాహ్నం దారుణ సంఘటన చోటుచేసుకుంది ఓ మహిళను హత్య చేసి మృతదేహాన్ని కారులో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనకు ...
వాస్తవాలను ప్రజలకు చెప్పేందుకే జై బాపు జై భీం జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమం:
*బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు దోండి రమణ . ఎ9 న్యూస్ మార్చ్ 26 తెలంగాణ రాష్ట్రంలో వాస్తవాలను ప్రజలకు తెలియ చెప్పేందుకే జై బావు జై భీం జై సంవిధాన్ ...
డబ్బులకు అమ్ముడుపోయే వారు, పూటకో పార్టీ మారే మీరా మా కాంగ్రెస్ నాయకులను విమర్శించేది:
A9 న్యూస్ ప్రతినిధి: ఆర్మూర్ నియోజకవర్గ కేంద్రంలో మీడియ సమావేశం నిర్వహించిన పిసిసి ప్రచార కమిటీ సభ్యులు కోలా వెంకటేష్, ఎస్సీ సెల్ స్టేట్ కన్వీనర్ దేగాం ప్రమోద్ లు. ఈ ...
భగత్ సింగ్ స్పూర్తితో అసమానతలు లేని సమాజం కోసం ఉద్యమిచలి – ఐ.ఎఫ్.టీ.యు ఉపాధక్షులు సూర్య శివాజీ:
A9 న్యూస్ ప్రతినిధి: ఈరోజు ఆర్మూర్ పట్టణ కేంద్రంలో మామిడిపల్లి లో భగత్ సింగ్ విగ్రహం వద్ద పీ.డి.ఎస్.యు మరియు ఐ.ఎఫ్.టీ.యూ ఆర్మూర్ కమిటీ ఆధ్వర్యంలో షహీద్ దివస్ సందర్బంగా అమరవీరులు ...
ఆర్మూర్లో ఎస్.ఎస్.సి పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్:
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలో శుక్రవారం 10వ తరగతి పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని పలు పరీక్ష కేంద్రాలను నిజామాబాద్ ...
సిపిఎం పార్టీ మరియు ప్రజా సంఘాల నాయకుల అక్రమ అరెస్టులకు ఖండన సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు:
A9 న్యూస్ ప్రతినిధి: సిపిఎం పార్టీ మరియు ప్రజా సంఘాల నాయకుల అక్రమ అరెస్టులకు ఖండన సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబ అర్ధరాత్రి నుండి సిపిఎం పార్టీ కార్యకర్తలను ...
విద్యారంగానికి అరకొర నిధులు కేటాయించడం సరైనది కాదు.-తే.యూ పి డి ఎస్ యూ .
*విద్యారంగానికి అరకొర నిధులు కేటాయించడం సరైనది కాదు. బడ్జెట్ ను సవరించి నిధులు పెంచాలి పి.డి.ఎస్.యూ ప్రిన్స్ డిమాండ్. A9 న్యూస్ ప్రతినిధి: విద్యారంగానికి అరకొర నిధులు కేటాయించడం సరైనది కాదు. బడ్జెట్ ...
విద్యారంగానికి అరకొర నిధులు కేటాయించడం సరైనది కాదు:
*బడ్జెట్ ను సవరించి నిధులు పెంచాలి పిడిఎస్యు ప్రిన్స్ డిమాండ్…. A9 న్యూస్ ప్రతినిధి: విద్యారంగానికి అరకొర నిధులు కేటాయించడం సరైనది కాదు. బడ్జెట్ ను సవరించి నిధులు ...
బీసీల అభ్యున్నతి కాంగ్రెస్ పార్టీ ద్యే యమని బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు ధోండి రమణ వెల్లడి:
A9 న్యూస్ మార్చ్ 19 బుధవారం పట్టణ కేంద్రంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ప్రతిపాదిస్తూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ...
రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 20 శాతం నిధులు కేటాయించాలి:పి.డి.ఎస్.యూ.
A9 న్యూస్ ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో విద్యారంగానికి 20 శాతం నిధులు కేటాయించి జిల్లాలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని పి డి ఎస్ ...