వేల్పూర్
భక్తుల కొంగు బంగారం అయ్యల గుట్టరాజ రాజేశ్వరుడు
భక్తుల కొంగు బంగారం శ్రీ అయ్యల స్వామి అత్యంత దివ్య ప్రదేశం అయ్యల గుట్ట రేపే శ్రీ అయ్యలగుట్ట రాజరాజేశ్వర స్వామి జాతర వేలాదిగా తరలిరానున్న భక్తజన సందోహం ...
టీఎస్ఐసి ఆధ్వర్యంలో విలేజ్ ఇన్నోవేషన్ అవార్డ్- 2025 కు ఎంపికైన శ్రీశాంత్….
*టీఎస్ఐసి ఆధ్వర్యంలో విలేజ్ ఇన్నోవేషన్ అవార్డ్- 2025 కు ఎంపికైన శ్రీశాంత్……. *- గైడ్ టీచర్ గా పసుపుల రఘునాథ్….. వేల్పూర్ జనవరి 27, A9 న్యూస్ ప్రతినిధి: వేల్పూర్ మండలంలోని అంక్సాపూర్ ...
Iమోతె పాఠశాల విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ. :
A9 న్యూస్ ప్రతినిధి: వేల్పూర్ మండలంలోని మోతే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ప్రముఖ క్రీడాభిమాని చేపూర్ మనోహర్ రెడ్డి 25 మందికి జతల క్రీడా దుస్తులను ...
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన మోతె విద్యార్థిని:
వేల్పూర్ మండలంలోని మోతె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని ఏ.కీర్తన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు ఫిజికల్ డైరెక్టర్ సురేష్ కుమార్ తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల ...
తోటలోనుంచి రైతు బైక్ చోరీ:
A9 న్యూస్ ప్రతినిధి: వేల్పూర్ మండలంలోని లక్కోర గ్రామంలో రోడ్ నెంబర్ 63 ని ఆనుకొని అడవుల తిరుపతి అనే రైతు యొక్క ద్విచక్ర వాహనం పోయిందని ఆవేదనకు గురయ్యాడు. ...
బడుగు బల హీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి
*బడుగు బల హీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి *-ప్రొఫెసర్ పర్స లింబాద్రి A9 న్యూస్ ప్రతినిధి వేల్పూర్ ఏప్రిల్ 14 బడుగు బల హీన వర్గాల, ఎస్సీ, ...
విద్యుత్తు ఏఈ యశ్వంత్ రావు బదిలీ
A9 న్యూస్ ప్రతినిధి వేల్పూర్: వేల్పూర్ మండల కేంద్రంలో విద్యుత్తు ఏఈ యశ్వంత్ రావు నిర్మల్ జిల్లా ఖానాపూర్ కు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఎన్పీడీ సీఎల్ సీఎండీ ఉత్తర్వులు జారీ ...
బజ్జీల బండి నడుపుతూ కుటుంబానికి ఆదర్శన
A9 న్యూస్ వేల్పూర్ ప్రతినిధి: వేల్పూర్ మండల కేంద్రానికి చెందిన నందు అనే యువకుడు ఇంటర్మీడియట్ వరకు చదువుకొని గత పది సంవత్సరాల నుండి బజ్జీల బండిని నడుపుతూ యువతకు ఆదర్శంగా నిలిచినాడు ...
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలి -మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రేడ్డి డిమాండ్
మర్చి 26.:సదాశివ్ A9న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం *ఊరూరా కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసి వరికి క్వింటాలుకు MSP ధరకంటే అదనంగా 500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేయాలి.* *ఎన్నికల్లో ఇచ్చిన ...
వేల్పూర్ మండల కేంద్రం లో భారీగా అక్రమ పి డి ఎస్ బియ్యం పట్టివేత
*వేల్పూర్ మండల కేంద్రంలో భారీగా అక్రమ పిడిఎస్ బియ్యాన్ని పట్టివేత* *వజ్ర ఇండస్ట్రీస్ రైస్ మిల్ సీజ్, ఓనర్ పై కేసు* (సదాశివ్ A9న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం ) నిజామాబాద్ ...