ఆర్మూర్

ఆడుకుంటూ డ్రైనేజ్ లో పడి చిన్నారి మృతి;

  A9 న్యూస్                                            ...

కోటర్మూర్ శుక్రవారం దేవి నూతన కార్యవర్గం ఎన్నికలు:

  A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:   కోటర్మూర్ శుక్రవారం దేవి నూతన కార్యవర్గం ఎన్నిక. అధ్యక్షులు ఆరే లింబాద్రి, కోశాధికారిగా బల్ల నరేష్, సభ్యులు, తొగర్ల రాజన్న(గోల్డెన్) గడ్డి గంగాధర్, తొగర్ల ...

బ్రేకింగ్ న్యూస్ పెర్కిట్ బైపాస్ వద్ద లారీ బైకు డి స్పాట్లోనే మృతి చెందిన వ్యక్తి

బ్రేకింగ్ న్యూస్ పెర్కిట్ బైపాస్ వద్ద లారీ బైకు డి స్పాట్లోనే మృతి చెందిన వ్యక్తి A9 న్యూస్ క్రైమ్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని పెర్కిట్ జాతీయ రహదారిపై ఘోర ...

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జిల్లాలో తిరగనివ్వం:

A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్: నిజామాబాద్ నగర మేయర్ భర్త పై కాంగ్రెస్ గూండాలు దాడి చేశారని ఇలాంటి అరాచక చర్యలు ఆపకపోతే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ జిల్లాలో ...

ఆలూర్ గ్రామంలో సర్వే ను పరిశీలించిన తాసిల్దార్ రమేష్..

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆలూరు మండలం సమగ్ర ఇంటిటి సర్వేను సమర్థవంతంగా నిర్వహించాలని ఆలూర్ తాసిల్దార్ రమేష్ అన్నారు. మండల కేంద్రంలో బుధవారం పంచాయతీ సెక్రటరీ రాజలింగం, ఆర్ ఐ రఫిక్ ...

కల్లెడిలో ఎల్ఈడీ లైట్స్ వితరణ…

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆలూర్ మండలంలోని కల్లెడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్టడీ అవర్స్ మరియు గ్రౌండ్ డెవలప్మెంట్ భాగంగా యంగ్ స్టార్ యూత్ ఆధ్వర్యంలో 8 ఎల్ఈడి లైట్స్, వాటికి ...

ఖత్తర్ లో రాంపూర్ వాసి అనుమానాస్పద మృతి – కోటపాటిని కలిసిన కుటుంబ సభ్యులు:

  A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:   ఆర్మూర్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన గంట చిన్న ముత్తన్న(56) వారం రోజుల క్రితం ఖత్తర్ లో అనుమానాస్పదంగా మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిసింది. ...

కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వే :

        కోమన్ పల్లి గ్రామంలో కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వే ను ఈరోజు తనిఖీ చేసిన ఎంఈఓ రాజ గంగారం ఈ రోజు వరకు 523 కుటుంబాలకు గానూ ...

లిల్లిపుట్ పాఠశాల విద్యార్థుల విజ్ఞాన విహారయాత్ర:

    A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:   లిల్లీపుట్ పాఠశాల లోని విద్యార్థులు శనివారం విహారయాత్రకు వెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులందరూ వివిధ ప్రాంతాలను సందర్శించడం జరిగింది. అందులోని ...

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి :

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్,15:   జక్రాన్ పల్లి మండలం కేశ్ పల్లి గ్రామానికి చెందిన సోలం గంగాధర్ (35) అనే వ్యక్తి ట్రాక్టర్ ఢీకొని మృతి చెందడం జరిగింది. మృతుడు గంగాధర్ ...