ఉమ్మడి వరంగల్ జిల్లా

మేడారం అడవుల్లో పులి సంచారం:

  ములుగు జిల్లా ఏప్రిల్13 ములుగు జిల్లాలో మరో సారి పెద్ద పులి సంచారం కలకలం సృష్టిస్తోంది. మేడారం పరిసర అడవుల్లో పెద్ద పులి పాదముద్రలు గుర్తించారు అటవీ శాఖ అధికారులు. సమాచారం ...

*బి ఆర్ ఎస్ రజతోత్సవ సభకు పోలీసులు గ్రీన్ సిగ్నల్:

  హన్మకొండ:ఏప్రిల్ 13 బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభకు ఎట్టకేలకు పోలీసుల అనుమతి లభించింది. ఈ నెల 27న వరంగల్‌ ఎల్కతుర్తిలో బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న రజతో త్సవ సభకు శనివారం సాయంత్రం ...

పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి కార్యకర్తలకు పెద్దోళ్ల గంగారెడ్డి వెల్లడి:

  *హనుమకొండలో బిజెపి జిల్లా సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర నాయకుడు పెద్దోళ్ల గంగారెడ్డి.  హనుమకొండ ఏప్రిల్ 6న నిర్వహించే భారతీయ జనతా పార్టీ బిజెపి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అనుమకొండ బిజెపిపార్టీకార్యాలయంలో సమావేశం ...

ఓరుగల్లు దద్దరిల్లిపోయేలా బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ.. టార్గెట్ ఫిక్స్:

  ఏప్రిల్ 27వ తేదీన బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించడానికి పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్ 27వ తేదీన హన్మకొండ జిల్లాలోని ఎల్కతుర్తి లో పార్టీ ...

ఫారెస్ట్ రేంజ్ అధికారి అరెస్టు:

  A9 news మార్చ్ 23. ఏటూరునాగారం అటవీశాఖ నార్త్ రేంజ్ అధికారి బాలరాజు 2023 సంవత్సరంలో తునికాకు కూలీలకు వచ్చిన బోనస్ డబ్బులు 2 లక్షల 78 వేయిలను కాజేశాడని బాలరాజు ...

హైదరాబాద్‌తో సమంగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేస్తా: ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి.

హైదరాబాద్‌తో సమంగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఓరుగల్లు గొప్ప చైతన్యం కలిగిన ప్రాంతమని, తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి జిల్లా ప్రజలు, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ...

దొంగలు, దోపిడీదారులను బట్టలిప్పి నిలబెడతా: సీఎం రేవంత్ రెడ్డి.

  జనగామ: తెలంగాణకే ఆదర్శంగా స్టేషన్‌ ఘన్‌పూర్‌ను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రూ.800 కోట్లతో స్టేషన్‌ ఘన్‌పూర్‌ అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నట్లు సీఎం తెలిపారు. ఉద్యమానికి ఊపిరి పోసిన ...

బట్టల వ్యాపారి కుటుంబం ఆత్మహత్యాయత్నం.:

    వరంగల్ : బ్యాంకు అధికారుల వేధింపులతో కుటుంబం ఆత్మహత్యాయత్నం. షాప్‌ ముందే పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకున్న కుటుంబసభ్యులు. చిలుకూరి క్లాత్‌ స్టోర్‌ను నడుపుతున్న కుటుంబం. మంటల్లో కాలి ఇద్దరికి తీవ్రగాయాలు, ...

నేడు స్టేషన్‌ఘన్‌పూర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి.:

*స్వయం సహాయక సంఘాలకు రూ.100 కోట్ల రుణాల పంపిణీ . *అనంతరం కృతజ్ఞత సభలో ప్రసంగించనున్న సీఎం . వరంగల్‌: ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఆదివారం జనగామ జిల్లాలో పర్యటించనున్నారు. సుమారు రూ.800 కోట్ల ...

పాఠశాలకు వెళ్లే విద్యార్థినిలే లక్ష్యం..-డ్రగ్స్ ఇచ్చి కామాంధులకు బేరం..:

  వరంగల్: వరంగల్‌లో ఓ కిలేడీ అరాచకాలు ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తున్నాయి. అమాయక ఆడపిల్లలే లక్ష్యంగా ఆమె చేసిన ఘోరాలు సినీ స్టోరీని తలపిస్తున్నాయి. మత్తుమందులకు అలవాటు పడి ముఠాగా ఏర్పడిన వారంతా ...