తాజా వార్తలు

అక్కను హత్య చేసిన తమ్ముడు

కామారెడ్డి A9 న్యూస్: అక్కను దారుణంగా హత్య చేసిన తమ్ముడు అక్కను తమ్ముడు దారుణంగా చంపిన ఘటన కామారెడ్డి జిల్లాలో మాచారెడ్డి మండలం గజ్యానాయక్ తండాలో ఉంటున్న షేక్ రుక్సానా(40) ఇనుప సామగ్రి ...

విద్యార్థులను పరామర్శించిన జిల్లా కలెక్టర్

నిజామాబాద్ A9 న్యూస్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రాత్రి ఫుడ్ పాయిజన్ అయి చికిత్స పొందుతున్న భీంగల్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థినులను జిల్లా కలెక్టర్ రాజీవ్ ...

మెగా జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి

నిజామాబాద్ A9 న్యూస్: వేల్పూర్ మండలం లక్కోర గ్రామంలో ఏఎన్జీ ఫంక్షన్ హాల్లో మెగా జాబ్ మేళా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగాలకు హాజరయ్యేటప్పుడు పాటించవలసిన ...

రేషన్ కార్డులపై రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం

నిజామాబాద్ A9 న్యూస్: రేషన్కార్డుల వివరాలు పారదర్శకంగా ఉండేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కార్డు ఉన్న ప్రతి కుటుంబంలో ఎవరెవరు ఉన్నారో తెలుసుకునేందుకు.. ఒకసారి కుటుంబ సభ్యులంతా రేషన్ దుకాణానికి వచ్చి ...

బాల్కొండ మండల కేంద్రంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి సహకారంతో 17 మంది ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

బాల్కొండ మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం వద్ద ఏడు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను శనివారం ఎంపీపీ లావణ్య లింగాగౌడ్ సర్పంచ్ బూస సునీత తహసీల్దార్ శ్రీధర్ ...

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేత

నిజామాబాద్ A9 న్యూస్:  ఆర్మూర్ నియోజకవర్గ మగిడి గ్రామంలో ఎమ్మెల్యే జీవన్ రెడీ, మంజూరు చేయించినటువంటి కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ...

అంగన్వాడీ ఉద్యోగుల సమ్మె

నిజామాబాద్ A9 న్యూస్:   ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద అంగన్వాడీ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు, అంగన్వాడి ఉద్యోగుల సమ్మెకు వివిధ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు ...

తృటిలో తప్పిన ఘోర కారు ప్రమాదం

నిజామాబాద్ A9 న్యూస్: తృటిలో తప్పిన ఘోర ప్రమాదం ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని నిజామాబాద్ రోడ్డు యాల్ల రాములు ఆలూరు బై పాస్ రోడ్డు సమీపంలో వన్నెల్ కే గ్రామానికి చెందిన భాస్కర్ ...

విమోచన దినోత్సవ నిర్వీర్యానికి కుట్ర’

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఈనెల 17న కేంద్రం అధికారికంగా నిర్వహించబోతుంటే బీఆర్‌ఎస్‌, కాంగ్రె్‌సలు మజ్లి్‌సతో కుమ్మక్కై ఆ కార్యక్రమాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షు డు కిషన్‌రెడ్డి ...

అక్షర్‌ధామ్ ఆలయంలో పూజలు నిర్వహించిన బ్రిటన్ ప్రధాని రిషి సునక్

రాజ్‌ఘట్‌లో మహాత్ముడికి నివాళులర్పించిన జీ20 దేశాధినేతలు, ప్రతినిధులు   జీ20 శిఖరాగ్ర సదస్సు కోసం దిల్లీకి వచ్చిన దేశాధినేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు రాజ్‌ఘట్‌ను సందర్శించి, మహాత్మాగాంధీకి నివాళి అర్పించారు. రాజ్‌ఘాట్‌కు వచ్చిన ...