తాజా వార్తలు

మంజులమ్మ పార్దివదేహం వద్ద శ్రద్ధాంజలి ఘటించిన కవిత

నిజామాబాద్ A9 న్యూస్:  వేముల ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి మంజులమ్మ గురువారం అనారోగ్యంతో హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. శుక్రవారం కవిత వేల్పూర్ గ్రామానికి చేరుకొని ప్రశాంత్ ...

మంజులమ్మ పార్థివదేహానికి ఎంపీ అరవింద్, బిజెపి నాయకుల నివాళి

నిజామాబాద్ A9 న్యూస్: మంత్రి ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి మంజులమ్మ అనారోగ్యంతో గురువారం స్వర్గస్తులు కాగా వేల్పూర్లో నివాసానికి ఎంపీ అరవింద్, బిజెపి నాయకులు వెళ్లి భౌతిక దేహానికి శుక్రవారం నివాళులు అర్పించి ...

బీఈడీ కళాశాల ఫై చర్యలు తీసుకోవాలి టీజీవిపి డిమాండ్

నిజామాబాద్ A9 న్యూస్:  తెలంగాణ విద్యార్థి పరిషద్ ఆధ్వర్యంలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నా రాఘవేంద్ర బిఈడి కలశాల పై చర్యలు తీసుకోవాలని హా కళాశాల గుర్తింపును రద్దు చేయాలని తెలంగాణ యూనివర్సిటీ ...

మంత్రి వేముల తల్లి అంత్యక్రియలు.. పాల్గొననున్న కేసీఆర్

నిజామాబాద్ A9 న్యూస్: వేల్పూర్ మండల కేంద్రంలోని  వేముల ప్రశాంత్ రెడ్డి తల్లి మంజులమ్మ అంత్యక్రియల్లో పాల్గొననున్న కేసీఆర్. ఉదయం 9 గంటలకు బేగంపేట్ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 9:40 గంటలకు ...

వాహనాల తనిఖీల్లో 120800/- పట్టుబడ్డ నగదు

నిజామాబాద్ A9 న్యూస్:  ఎలక్షన్ కోడ్ అమలులో కారణంగా ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద వాహనాల తనిఖీను చేపట్టారు. మంగళవారం పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక కారులో 120800/- ...

మినీ లేదర్ పార్క్ ని సందర్శించిన కాంగ్రెస్ నాయకులు

నిజామాబాద్ A9 న్యూస్:   ఆర్మూర్ నియోజకవర్గ కేంద్రంలోని మినీ లేదర్ పార్క్ ని సందర్శించిన కాంగ్రెస్ నాయకులు. ఈ సందర్బంగా పిసిసి ప్రచార కమిటీ సభ్యులు కోలా వెంకటేష్ మాట్లాడుతూ 2003 లో ...

పేకాట స్థావరాలపై టాస్క్ఫోర్స్ పోలీసుల దాడి….

నిజామాబాద్ A9 న్యూస్:  మంథని, దేగం గ్రామాల్లో పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారం మేరకు నిజామాబాద్ టాస్క్ఫోర్స్ సీఐ అంజయ్య ఆధ్వర్యంలో మూడు పేకాట స్థావరాలపై శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ పేకాట ...

రేపు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పర్యటన వివరాలు.

రేపు తేదీ 05.10.2023 రోజున ఆర్మూర్ ఎమ్మెల్యే, PUC చైర్మన్ శ్రీ జీవన్ రెడ్డి గారు ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా నియోజకవర్గ పరిధిలో పర్యటించనున్నారు * ఉదయం 7:00 గంటలకు ఆర్మూర్ ...

నందిపేట్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు మంద మహిపాల్,జిల్లా ఉపాధ్యక్షులు పెంట ఇంద్రుడు అరెస్ట్.

నిజామాబాద్ జిల్లా,A9న్యూస్. నందిపేట్ మండల కేంద్రంలో ఈరోజు నిజామాబాద్ జిల్లాకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు వస్తున్నా సందర్బంగా ముందస్తుగా మండల్ కాంగ్రెస్ అధ్యక్షులు మంద మహిపాల్ ,జిల్లా ఉపాధ్యక్షులు పెంట ...

శ్రీ ఎన్ మార్ట్ లో కరెంటు షాక్ తగిలి చిన్నారి మృతి.

నిజామాబాద్ జిల్లా A9 న్యూస్. నందిపేట మండల కేంద్ర లోని శ్రీ ఎన్ మార్ట్ సూపర్ మార్కెట్ లో సోమవారం ఉదయం 7-35ని: సమయంలో నవీపేట గ్రామానికి చెందిన గూడూరు రిషిత వయసు ...