జాతీయం

పసుపు ధరలు మరింతగా ఫై పైకి సంగ్లీ మార్కెట్లో అంక్సాపూర్ రైతుకు 18900పలికిన ధర -పసుపు రైతుల్లో ఆనందం

  *పసుపు ధరలు మరింత పైపైకి*  *సాంగ్లీ మార్కెట్లో అంక్సాపూర్ రైతుకు 18,900 పలికిన ధర*  *కేంద్రం ఎగుమతుల పెంపు , దిగుమతుల తగ్గింపులే కారణమంటున్న అధికారులు, వ్యాపారస్తులు* *గత ఐదేళ్లలో దేశంలో ...

(సి ఎస్ సి )కామన్ సర్వీస్ సెంటర్ అందించిన సేవలకు తెలంగాణ వి యల్ఈఉత్తమ అవార్డు అందుకున్న వన్నెల్ బి వాసి రాజుల రామనాధం

*కామన్ సర్వీస్ సెంటర్ (సి ఎస్ సి )లొ తెలంగాణ ఉత్తమ వీఎల్ఈ అవార్డు*  *అందించిన సేవలకు గాను ఎంపికైన రాజుల రామనాథం* సదాశివ్ బచ్చగొని A9న్యూస్ ప్రతినిధి        ...

నాకు వందపనులుంటాయి అడగడానికి నువ్వు ఎవడివి -దరఖాస్తు దరుడిపై చిందులు వేసినభీమ్గల్ ఎంపీడీఓ

తమాషా చేస్తున్నావా నువ్వెవ్వడివి ధరకాస్తు దారుడుపై చిందులు వేసిన ఎంపిడిఓ సోషల్ మీడియాలో వైరల్ భీంగల్ మార్చి 6( A9న్యూస్ బాల్కొండ నియోజకవర్గం ) భీంగల్ పట్టణానికి చెందిన ఓ సామాన్య పౌరుడు ...

అంతర్జాతీయ మహిళ అవార్డు అందుకున్న భీమ్ గల్ మహిళ ఉద్యోగి పురస్తు సువర్ణ

*అంతర్జాతీయ మహిళ దినోత్సవం అవార్డు తీసుకున్న భీంగల్ ఉద్యోగి పురస్తు సువర్ణ..* సదాశివ్ బచ్చగొని A9న్యూస్ బాల్కొండ నియోజకవర్గం   ప్రోగ్రెస్ రికనైజ్డ్ యూనియన్ఆధ్వర్యంలో నిజామాబాద్ లో ఇటీవల జరిగిన అంతర్జాతీయ మహిళా ...

భీమ్ గల్ బొర్రాహనుమాన్ యూత్ ఆధ్వర్యంలోఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు

నిజామాబాద్.  జిల్లా  భీమ్గల్ పట్టణం లో  బోర్ర హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 394వ జయంతి వేడుకలు ఘనంగా జరిపారు. పురస్తు లింబాద్రి మాట్లాడుతూ: భరతమాత ముద్దుబిడ్డ హైందవ జాతి బిడ్డ ధైర్యానికి ...

రైల్వేలో 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు.

నిజామాబాద్ జిల్లా A9న్యూస్ : దేశవ్యాప్తంగా అన్నీ రైల్వే రీజియన్లలో భారీగా కొలువుల భర్తీకి రంగం సిద్ధమైంది మొత్తం 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్‌పీ) పోస్టులను భర్తీ చేసేందుకు రైల్వే శాఖ ...

కరోనా డేంజర్‌ బెల్స్‌.. గడిచిన 24 గంటల్లో 12 మంది మృతి

నిజామాబాద్ A9న్యూస్ : ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్‌ మరోసారి భారత్‌లో చాప కింద నీరులా విస్తరిస్తోంది. రోజురోజుకీ పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. మరోవైపు మహమ్మారి బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య ...

ధర్నా విరమించిన పెట్రోల్ ట్యాంకర్ డ్రైవర్‌లు

A9 న్యూస్ ఫ్లాష్ ఫ్లాష్: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం పై దేశ వ్యాప్తంగా ఉన్న ట్రక్ డైవర్లు నిన్నటి నుంచి ధర్నాలు చేస్తున్నారు. దీంతో ఆయిల్, పెట్రోల్, డీజిల్ కొరత ...

రేవంత్‌ తెలంగాణవాది కాదు తెలంగాణకు వ్యాధి.. మంత్రి కేటీఆర్‌

తెలంగాణకు మోదీ ఒక్క పైసా ఇవ్వకున్నా అటు కాంగ్రెస్‌ అడగదు బీజేపీ అడగదు. ఆ పార్టీలు ఢిల్లీ బానిసలు. రేవంత్‌రెడ్డి, కిషన్‌రెడ్డి ఇద్దరూ ఢిల్లీ దూతలు ఆడిస్తున్న తోలుబొమ్మలు మాత్రమే. పైకి కనబడేది ...

జైలులోనే చంద్రబాబు.. హౌస్‌ రిమాండ్‌కు కోర్టు నిరాకరణ

నైపుణ్యాభివృద్ధి పథకం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటూ జైలు పాలైన మాజీ సీఎం చంద్రబాబుకు మంగళవారం తీవ్ర నిరాశ ఎదురైంది. తనను జ్యుడీషియల్‌ కస్టడీ (జైలు)లో కాకుండా గృహ నిర్బంధం (హౌస్‌ రిమాండ్‌)లో ఉంచాలన్న ...