జాతీయం

యువతతోనే అభివృద్ధి చెందిన దేశంగా భారత్: ప్రధాని మోదీ

  Jan 13,2025,   యువతతోనే అభివృద్ధి చెందిన దేశంగా భారత్: ప్రధాని మోదీ యువత ప్రోద్భలంతో సామాజికంగా, సాంస్కృతికంగా సాధికరత సాధించి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా నిలుస్తుందని ప్రధాని మోదీ ...

ISRO నూతన ఛైర్మన్‌గా నారాయణన్:

  Jan 08, 2025,   ISRO నూతన ఛైర్మన్‌గా నారాయణన్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) తదుపరి చైర్మన్‌గా డాక్టర్ వీ నారాయణన్ నియమితులయ్యారు. దీనిపై మంగళవారం అధికారిక ప్రకటన ...

గుజరాత్ లో రెండు నెలల చిన్నారికి HMPV వైరస్:

        హైదరాబాద్: జనవరి 05 భారతదేశంలో HMPV వైరస్‌ విజృంభిస్తుంది. ఇప్పటికే బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు ఈ వైరల్ సోకగా..   తాజాగా, గుజరాత్‌ రాష్ట్రంలో రెండు నెలల ...

పిల్లల సోషల్ మీడియా అకౌంట్స్‌కి పేరెంట్స్ సమ్మతి తప్పనిసరి చేయనున్న కేంద్రం:

  Jan 04, 2025,   పిల్లల సోషల్ మీడియా అకౌంట్స్‌కి పేరెంట్స్ సమ్మతి తప్పనిసరి చేయనున్న కేంద్రం పిల్లలకు సోషల్ మీడియా అకౌంట్స్‌కి తల్లిదండ్రుల సమ్మతి తప్పనిసరి చేయబోతోంది కేంద్రం. శుక్రవారం ...

ఇస్రో మరో అద్భుత ప్రయోగం: నింగిలోకి PSLV c60 రాకెట్ ప్రయోగం:

      హైదరాబాద్:డిసెంబర్ 29 భారత అంతరిక్ష పరిశోధన సంస్థ షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి డిసెంబర్ 30 వ తేదీరాత్రి 9.58 గంటలకు పీఎస్‌ ఎల్‌వీ, సీ60 రాకెట్‌ను ...

అతను సైతం:

    నూతన ఆర్థిక విధానాల మీద అభిప్రాయాలు, దృక్పథాలు ఎట్లా ఉంటాయన్నదాన్ని బట్టి మన్మోహన్‌సింగ్‌ మీద అంచనాలు ఉంటాయి. ఈ దేశానికి అత్యవసరమైన సమయంలో అత్యంత నిర్ణయాత్మక పాత్ర పోషించారని చాలా ...

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి:

        హైదరాబాద్ :డిసెంబర్ 27 మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్ను మూశారు. గురువారం ఉదయం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో దిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు.   అక్కడ ...

ప్రధాని నరేంద్ర మోడీకి కువైట్ అత్యున్నంత పురస్కారం:

        హైదరాబాద్ :డిసెంబర్ 22 కువైట్ తన దేశ అత్యున్నత గౌరవంతో ప్రధాని నరేంద్ర మోడీని సత్కరించింది. కువైట్ ఎమిర్ షేక్ మషాల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాహ్ కువైట్ ...

నేడు కువైట్ లో పర్యటించనున్న ప్రధాని మోడీ*:

      హైదరాబాద్:డిసెంబర్21 ప్రధాన మంత్రి మోడీ ఇవాళ కువైట్‌లో పర్యటిం చనున్నారు. 43 ఏళ్ల తర్వాత తొలిసారిగా భారత ప్రధాని కువైట్ ను సందర్శిస్తున్నారు.   1981లో అప్పటి ప్రధాని ...

బీజేపీ రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేసింది: ఎంపీ కిరణ్ కుమార్..* :

ఢిల్లీ: ఎన్డీయే ప్రభుత్వం, కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై కాంగ్రెస్ ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, మల్లు రవి మండిపడ్డారు. పార్లమెంట్ నడిపిన తీరు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌పై అమిత్ షా ...