జాతీయం

రేపు లోక్ సభ ముందుకు వక్ఫ్ బిల్లు:

  న్యూఢిల్లీ: ఏప్రిల్ 01 బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వక్ఫ్ బిల్లు ఏప్రిల్ 2 న లోక్ సభలో ప్రవేశ పెట్టనున్నట్లు సమాచారం. 2024 ఆగస్టులో సంయుక్త ...

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్.. సుప్రీం కీలక వ్యాఖ్యలు:.

  న్యూఢిల్లీ, మార్చి 25: తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌‌పై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గతంలో ఫిరాయింపుల వ్యవహారాల్లో ముగ్గురు, ఐదుగురు రాజ్యాంగ ధర్మాసనాలు ...

కెమెరాలే నిరసన ప్రకటిస్తే.:

  *మీడియా చట్టాలు ఏమైపోతున్నాయి రాజకీయ నాయకుల చుట్టాలు అవుతున్నాయి.   ఎ9 న్యూస్ మార్చ్ 24 నిన్న ఢిల్లీలో పోలీసులు కింద పడిపోయిన ఒక విద్యార్థి మీద లాఠీల వర్షం కురిపిస్తుండగా ...

కేరళ రాజధాని తిరువంతపురంలో ప్రారంభమైన దళిత ప్రగతి సదస్సు:

  *దళిత ప్రగతి సదస్సును ప్రారంభించిన కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్. *ఈ సదస్సులో మంత్రి సీతక్క ప్రసంగించారు. ఎ9 న్యూస్ మార్చ్ 23 మంత్రి సీతక్క మాట్లాడుతూ.. నమస్కారం కేరళ ...

ఇండియా తీసేసి.. భారత్‌ పెట్టండి! కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం:

  ఢిల్లీ హైకోర్టు, రాజ్యాంగాన్ని సవరించి ‘ఇండియా’ అనే పదాన్ని ‘భారత్’ లేదా ‘హిందూస్థాన్’తో భర్తీ చేయాలన్న సుప్రీం కోర్టు 2020 ఆదేశాన్ని కేంద్ర ప్రభుత్వం పాటించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ...

ఉగ్రవాదుల కాల్పుల్లో జవాన్ మృతి:

      చిత్తూరు జిల్లా:జనవరి 21 జమ్మూ కాశ్మీర్‌ లో ఉగ్రవాదుల కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా కు చెందిన కార్తీక్ అనే జవాన్ మృతి చెందారు. చిత్తూరు జిల్లా, ...

కర్తవ్యపథ్ భారత ఆర్మీ ‘డేర్ డెవిల్స్’ వరల్డ్ రికార్డు*:

  భారత ఆర్మీకి చెందిన ‘డేర్ డెవిల్స్’ సరికొత్త రికార్డు నెలకొల్పింది. కదిలే మోటార్ బైక్లపై హ్యూమన్ పిరమిడ్తో వరల్డ్ రికార్డు నమోదు చేసింది. ఢిల్లీలోని కర్తవ్యపథ్ డేర్డెవిల్స్ ఈ అసాధారణ ఘనతను ...

అంతరిక్షంలో సరికొత్త చరిత్ర సృష్టించిన భారత్:

అంతరిక్షంలో సరికొత్త చరిత్ర సృష్టించిన భారత్ ఇస్రో చేపట్టిన స్పాడెక్స్ (SpaDex) డాకింగ్ ప్రయోగం విజయవంతం   స్పేస్‌లో 2 వేర్వేరు శాటిలైట్లను అనుసంధానించి.. సింగిల్ ఆబ్జెక్ట్‌గా మార్చిన ఇస్రో   దీంతో.. ...

సముద్రపు పొదిలో అత్యాధునిక యుద్ధనౌకలు:

      *జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ!*     న్యూ ఢిల్లీ:జనవరి 15 ఆయుధ తయారీ, సముద్ర భద్రతలో భారత్‌ అగ్రగామి కావాలన్న లక్ష్యసాధన దిశగా మరో ముందడుగు ...

45 రోజుల వేడుక.. రూ. 2,00,000 లక్షల కోట్ల బిజినెస్..:

*45 రోజుల వేడుక.. రూ. 2,00,000 లక్షల కోట్ల బిజినెస్..* ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఈరోజు (జనవరి 13) నుంచి మహా కుంభమేళా 2025 ప్రారంభమైంది. ఈ సందర్భంగా సంగమ పవిత్ర జలాల్లో ...