జాతీయం
పెయిన్ కిల్లర్స్, డయాబెటిస్ సహా 35 రకాల మెడిసిన్పై నిషేధం, రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు:
న్యూఢిల్లీ: దేశంలో 35 రకాల మెడిసిన్ ఉత్పత్తి నిలిపివేయడంతో పాటు వాటి విక్రయాలు సైతం జరపకూడదని నిర్ణయం తీసుకుంది. పెయిన్ కిల్లర్, డయాబెటిస్ లాంటి అనారోగ్య సమస్యలకు వినియోగించే అనుమతి లేని ...
దేశ ప్రజలకు కేంద్రం గుడ్న్యూస్:
దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ఆస్పత్రుల్లో మెడిక్లైయిమ్ ప్రక్రియ వేగవంతం చేయడంపై చర్యలు చేపట్టింది. ఆరోగ్య బీమా క్లెయిమ్ ఆథరైజేషన్ను 1 గంటలో.. తుది సెటిల్మెంట్ను 3 రోజుల్లో ...
దేశాన్ని కొత్త దారిలోకి తీసుకెళ్తున్న రాజ్యాంగ వ్యవస్థలు!:
భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ 135వ జయంతిని సోమవారం జరుపుకుంటున్నాం. ఈ క్రమంలో ఇటీవలి కాలంలో రాజ్యాంగం అమలు విషయంలో వస్తున్న మౌలికమైన మార్పులు ఆలోచింప చేస్తున్నాయి. రాజ్యాంగాన్ని ...
గవర్నర్లకు వీటో అధికారం లేదు: సుప్రీంకోర్టు తీర్పు.
A9 న్యూస్, ఏప్రిల్ 9: ఆర్టికల్ 200 ప్రకారం అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు గవర్నర్లు నొక్కిపెట్టలేరు. తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్ రవిపై సుప్రీం సీరియస్. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో గవర్నర్లు మార్గదర్శిగా, తత్వవేత్తగా ...
రెపో రేట్లు తగ్గించిన ఆర్బిఐ:
హైదరాబాద్:ఏప్రిల్ 09 భారత రిజర్వ్ బ్యాంకు బుధవారం దేశ ప్రజలకు మరోమారు తీపి కబురు చెప్పింది. ఇప్పటికే గత త్రైమాసిక సమీక్షలో భాగంగా 3 నెలల క్రితం వడ్డీ రేట్లను తగ్గించిన ...
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీం కోర్టు విచారణ.. వాదనలు పూర్తి.. తీర్పు రిజర్వు.-
న్యూఢిల్లీ: తెలంగాణలో ఎమ్మెల్యేలు పార్టీ మారిన వ్యవహారంపై గురువారం ఉదయం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. స్పీకర్ కార్యదర్శి తరఫున అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి విధించే ...
సోనియా – రాహుల్ గాంధీ లను కలుసుకున్న టీ కాంగ్రెస్ నేతలు:
కాంగ్రెస్ అధినేతలు సోనియాగాంధీ రాహుల్ గాంధీ లను గురువారం టీ కాంగ్రెస్ నేతలు ప్రత్యేకంగా కలుసుకున్నారు. టీ కాంగ్రెస్ నేతల ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు ఉదయం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ...
వక్ఫ్ బిల్లుకు లోక్సభ ఆమోదం.:
*అనుకూలంగా 288. *వ్యతిరేకంగా 232 ఓట్లు దిల్లీ: సుదీర్ఘ సంవాదాల అనంతరం వక్ఫ్ (సవరణ) బిల్లు-2025కు లోక్సభ ఆమోదం తెలిపింది. విపక్ష ఇండియా కూటమి, ఎంఐఎం తదితర పక్షాల ఆరోపణలను, విమర్శలను ...
శాంతి చర్చలకు వస్తాం.. కేంద్రానికి మావోయిస్టుల లేఖ:
మావోయిస్టులు ఒక్కసారిగా తమ స్వరం మార్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే మావోయిస్టులు తాజాగా శాంతి చర్చల అంశాన్ని తెరపైకి తెచ్చారు. కేంద్రంతో చర్చలకు తాము సిద్ధమని ఓ లేఖ విడుదల చేశారు. ...
టపాసుల గోదాంలో భారీ పేలుడు:
హైదరాబాద్: ఏప్రిల్ 02 గుజరాత్లోని దీసా పట్టణానికి సమీపంలోని పటాకుల గోదాములో మంగళవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించిం ది. ఈ ప్రమాదంలో మధ్యప్రదేశ్కు చెందిన 21 మంది కార్మికులు, వారి ...