ఆంధ్ర ప్రదేశ్

ఉగ్రవాదుల కాల్పుల్లో జవాన్ మృతి:

      చిత్తూరు జిల్లా:జనవరి 21 జమ్మూ కాశ్మీర్‌ లో ఉగ్రవాదుల కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా కు చెందిన కార్తీక్ అనే జవాన్ మృతి చెందారు. చిత్తూరు జిల్లా, ...

నాగబాబుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో చోటు:

        అమరావతి :డిసెంబర్ 10 ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగ బాబుకు ఏపీ కేబినెట్ లో చోటు దక్కింది, ఆయనను మంత్రివర్గంలోకి తీసుకో వాలని ...

పవన్ కళ్యాణ్ కు బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని గుర్తించిన పోలీసులు!*

          అమరావతి: డిసెంబర్ 10 ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేషీకి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చిన విషయం తెలిసిందే. చంపే స్తామని హెచ్చరిస్తూ గుర్తు ...

అయ్యప్ప స్వాములు ప్రయాణించే బస్సులో ఘోరా అగ్ని ప్రమాదం:

విజయనగరం జిల్లా: విజయనగరం జిల్లా: రేగిడి మండలం మజ్జిరాముడుపేట కు చెందిన 50 మంది అయ్యప్ప స్వాములు ప్రయానించిన బస్ లో అగ్నిప్రమాదం. తమిలినాడు రాష్ట్రంలో దుర్ఘటన. మంటల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం:

    *గంజాయి సరఫరా చేసే కుటుంబాలకు సంక్షేమ పథకాలు రద్దు*   *గంజాయి, మాదకద్రవ్యాల తయారీ, అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న ప్రభుత్వం.*   డెస్క్ న్యూస్   ...

ఆమ్రపాలి పోస్టింగ్ ఎప్పుడు.. ఎక్కడ?

A9NEWS *విజయవాడ.. లేక విశాఖపట్నం??*   డైనమిక్ ఐఏఎస్ అధికారిణిగా మంచి పేరుని తెచ్చుకున్న ఆమ్రపాలి ఎట్టకేలకు ఏపీకి షిఫ్ట్ అయ్యారు. రాష్ట్ర విభజన చట్టం మేరకు ఆమెను ఏపీకి కేంద్రం కేటాయించింది.అయితే ...

6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీపై బిగ్ అప్‌డేట్:

    A9 న్యూస్ :   6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీపై బిగ్ అప్‌డేట్ ఏపీలో 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీపై బిగ్ అప్‌డేట్ వచ్చింది. 5, 6 నెలల్లో భర్తీ ...

తిరుమల బ్రహ్మోత్సవాలు: నేడు హంస వాహన సేవ

A9 న్యూస్ AP: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శనివారం ఉదయం వేంకటేశ్వరస్వామి చిన్నశేష వాహనంపై ఊరేగనున్నారు. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ...

గూడూరు లో ప్రమాదవశాత్తు రైలు కింద పడి వ్యక్తి మృతి

A9 న్యూస్ తిరుపతి జిల్లా…గూడూరు: గూడూరు లో ప్రమాదవశాత్తు రైలు కింద పడి వ్యక్తి మృతి గంగా కావేరి ఎక్స్ప్రెస్ లో ప్రయాణిస్తూ ఓ వ్యక్తి గూడూరు వద్ద కిందకు దిగి మళ్ళీ ...

భారీ విరాళం ప్రకటించిన ఎన్టీఆర్, విశ్వక్‌సేన్

A9 న్యూస్ ప్రతినిధి హైదరాబాద్: భారీ విరాళం ప్రకటించిన ఎన్టీఆర్, విశ్వక్‌సేన్ తెలుగు రాష్ట్రాలకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ భారీ విరాళం ప్రకటించారు. తెలంగాణకు రూ.50 లక్షలు, ఏపీకి రూ.50 లక్షలను ముఖ్యమంత్రి ...