సెప్టెంబర్ 3న లండన్‌కు జగన్….

A9 న్యూస్ ఆంధ్రప్రదేశ్ బ్యూరో:

వైసీపీ అధినేత జగన్ లండన్ పర్యటన ఖరారైంది. వచ్చే నెల 3న జగన్ తన సతీమణి భారతితో కలిసి లండన్ వెళ్లనున్నారు. సెప్టెంబర్ 25 వరకు జగన్ దంపతులు లండన్‌లోనే ఉంటారని సమాచారం. కాగా, జగన్ విదేశీ పర్యటనకు ఇటీవల సీబీఐ కోర్టు అనుమతించింది.

Leave a Comment