రేపు మహేశ్వరం పట్టణానికి మంత్రి శ్రీధర్ బాబు:

 

వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం జయప్రదం చేయండి: లక్ష్మారెడ్డి.

రేపు ఉదయం 8 గంటలకు జరిగే వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారాని రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు మహేశ్వరం పట్టణానికి వస్తున్నారని తెలిపారు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి.

*తొలుత తుక్కుగూడ ORR వద్దకు పార్టీ శ్రేణులు ఉదయం 7 గంటలకు చేరుకోవాలని తెలిపారు.

మంత్రి శ్రీధర్ బాబు గారికి స్వాగతం పలికి భారీ ర్యాలీగా మహేశ్వరం పట్టణానికి చేరుకుంటామని అక్కడ కాంగ్రెస్ శ్రేణులతో కలిసి మహేశ్వరం MPDO కార్యాలయం 7.30 గంటలకు చేరుకుంటామని కేఎల్ఆర్ అన్నారు.

ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ క్యాడర్ విజయవంతం చేయాలని కోరారు.

*రేపు ఉదయం జరిగే వేదిక పరిశీలన చేయాలని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ శ్రేణులకు KLR చేసిన సూచనతో వేదిక ఏర్పాట్లను పరిశీలించారు.

Leave a Comment