మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని, ముత్యాల సునిల్ రెడ్డిని పరామర్శించిన జిల్లా యువజన విభాగం సీనియర్ నాయకులు మల్యాల నర్సారెడ్డి.

నిజామాబాద్ జిల్లాA9న్యూస్.

IMG 20231015 WA0012 IMG 20231015 WA0011

రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తల్లి మంజులమ్మ గారు ఇటీవల మృతి చెందగా..ఆదివారం నాడు ఆయన్ను వేల్పూర్ లోని నివాసంలో పరామర్శించడంతో పాటు మరియు బాల్కొండ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల సునీల్ రెడ్డి కూతురు సమన్వి(17) ఆనారోగ్యంతో మృతి చెందడంతో సవెల్ లోని వారి నివాసంలో పరామర్శించి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Leave a Comment