*దొడ్డు బియ్యంతో పేద ప్రజలను మనసును దోచుకున్న కేసీఆర్.
ఎ9 న్యూస్ మాసాయిపేట ఏప్రిల్ 5
మెద క్ జిల్లా మాసాయిపేట మండలం చెట్ల తిమ్మాయిపల్లి గ్రామపంచాయతీలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాసాయిపేట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ నాగిరెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభం చేశారు. అదేవిధంగా తాజా మాజీ ఎంపీటీసీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ కెసిఆర్ పాలనలో దొడ్డు బియ్యం వృద్ధులకు చిన్నపిల్లలకు ఫ్రీ బియ్యమ్ అనుకుంటూ ప్రజల్ని మోసం చేస్తూ పది సంవత్సరాలు కాలం వెళ్ళబుచ్చారు .అనంతరం గ్రామ కమిటీ చెట్ల తిమ్మాయిపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోడెల పోచయ్య సోషల్ మీడియా కోఆర్డినేటర్ రియాజ్ ఖాన్ సీనియర్ నాయకులు పొన్న స్వామి బట్టి అంజా గౌడ్ బట్టి నర్సింలు గౌడ్ పొన్న రవి డాక్టర్ విజయకుమార్ కమ్మరి రాజు పంచాయతీ సెక్రెటరీ రమేష్ డీలర్ జగ్గు గ్రామ ప్రజలు ఇందిరమ్మ కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగిందని మండల అధ్యక్షులు రాజిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.