నిజామాబాద్ ముదిరాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా “SR రమేష్” నియామకం  :

A9 న్యూస్ ప్రతినిధి:

తెలంగాణ మనముదిరాజ్ మహాసభ నిజామాబాద్ జిల్లా ప్రదాన కార్యదర్శిగా ఎస్ ఆర్ రమేష్ ముదిరాజ్ ను జిల్లా అధ్యక్షులు యాసాడా నర్సింగ్ ముదిరాజ్ నియమించడమైనది. ఈ రోజు నియామకపత్రాన్ని మాజీ మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ముదిరాజ్ వారి నివాసం లో తన చేతులమీదుగా అందజేయడం జరిగింది.

నాపై నమ్మకంతో నన్ను ప్రదాన కార్యదర్శిగా నియమించిన జిల్లా అధ్యక్షులు వై నర్సింగ్ ముదిరాజ్, మరియు నాపై నమ్మకంతో నియామక పత్రాన్ని అందజేసిన ఈటల రాజేందర్ కి మరియు నా జిల్లా ముదిరాజ్ ముద్దుబిడ్డలకు నా పాదాభి వందనాలు

ఇట్టి కార్యక్రమంలో శిలా శ్రీనివాస్ ముదిరాజ్ హాజరయ్యారు.

Leave a Comment