నందిపేట మండల కేంద్రంలోని ఆర్.ఎం.పి పీ.ఎం.పి గ్రామీణ వైద్యుల ర్యాలీ

IMG 20240610 WA0017 IMG 20240610 WA0007

IMG 20240610 WA0035

నిజామాబాద్ జిల్లా 10 జూన్,A9 న్యూస్ :

నందిపేట్ మండల కేంద్రంలోని గ్రామీణ వైద్యులు బహిరంగ  ర్యాలీ నిర్వహించారు.

నిజామాబాద్ జిల్లా డి ఎం హెచ్ ఓ బృందాలు మా క్లినిక్ ల పై దాడులు చేస్తున్నారని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోని దాడుల ఆపాలని ఆర్ఎంపి, పి ఎం పి గ్రామీణ వైద్యులు పాతూరు నుండి ఎమ్మార్వో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.

మా పై దాడులు ఆపాలని ప్రభుత్వం చర్య తీసుకుని మాకు న్యాయం చేయాలని ఎమ్మార్వో గారికి వినతి పత్రం ఇచ్చారు.

మాపై దాడులు ఇలాగే కొనసాగిస్తే ర్యాలీలు ఉదృతం చేస్తామని గ్రామీణ వైద్యులు బాద్గుణ నర్సయ్య కోరారు.

ర్యాలీలో మండల అధ్యక్షులు మారంపల్లి గంగాధర్, మాజీ అధ్యక్షులు బాద్గుణ నర్సయ్య, సెక్రటరీ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment