జల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం డైరెక్టర్ గా ఎర్రోళ్ల శ్రీను మహేష్ ఎన్నిక

IMG 20240101 WA00301 2 IMG 20240101 WA0029 1

నిజామాబాద్ జిల్లా A9న్యూస్ :

నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం ఖుదవంద్ పూర్ గ్రామానికి చెందిన గంగపుత్ర ముద్దుబిడ్డ ఎర్రోళ్ల శ్రీను మహేష్ జల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం డైరెక్టర్ గా ఎన్నిక కావడంతో ఖుదవంద్ పూర్ గ్రామ గంగపుత్రులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.

జల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం కు నూతనంగా ఎన్నికైనటువంటి ఖుదావంద్ పూర్ గ్రామ మత్స్య పారిశ్రామిక సంఘం నుండి జిల్లా డైరెక్టర్ గా ఎంపికైనటువంటి శ్రీ ఎర్రోళ్ల శ్రీను మహేష్ గారిని ఈరోజు ఖుదావంద్ పూర్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘ సభ్యులందరూ శుభాకాంక్షలు తెలిపి సన్మానించడం జరిగింది.

ఇట్టి కార్యక్రమంలో గంగపుత్ర కుల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Comment