కలెక్టర్ దాడిపై ప్రభుత్వానికి సిగ్గుచేటు:

 

 

A9 న్యూస్ చేగుంట మెదక్ నవంబర్ 13

 

మెదక్ జిల్లా చేగుంట మండల కార్యాలయంలోని ఆవరణంలో మండల రెవెన్యూ సిబ్బంది తహసిల్దార్ తో పాటు సి నారాయణ తూప్రాన్ డివిజన్ సెక్రెటరీ ఎం నర్సింగ్ యాదవ్ తో పాటు ఫార్మసిటీ భూసేకల్లో భాగంగా ప్రజాభిప్రాయ సేకరణ కై వెళ్లిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ కూడా ప్రత్యేక అధికారి మరియు తహసిల్దార్లపై నిన్న జరిగిన దాడిని ఖండిస్తూ నిరసన వ్యక్తం చేయడం జరుగుతుందని ఆ విధంగా వ్యక్తి దాడికి సంబంధించిన వారిని అరెస్టు చేయకపోతే ప్రభుత్వం నుంచి స్పందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు

Leave a Comment