A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆర్మూర్ టీచర్స్ కాలనీలోని క్షత్రియ పాఠశాలలు ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు ఇందులో భాగంగా క్షత్రియ విద్యా సంస్థల చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్ మరియు వైస్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ కోశాధికారి గంగాధర్, మరియు సెక్రటరీ దేవేందర్ మరియు పాఠశాల ప్రిన్సిపల్ నవిత మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. పాఠశాల యాజాన్యం, పిల్లలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ దాని మహోన్నత్యం గురించి గొప్పగా చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో భోగి మంటలు ముగ్గుల పోటీలు మరియు గాలిపటాలు ఎగరవేశారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల యాజమాన్యం బోదనసిబ్బండి విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది.