ఆడుకుంటూ డ్రైనేజ్ లో పడి చిన్నారి మృతి;

 

A9 న్యూస్                                                 ఆర్మూర్ ప్రతినిధి:

 

ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని రాంనగర్ కాలనీలో గురువారం ఉదయం ఆడుకుంటూ వెళ్లి డ్రెయినేజీలో పడి చిన్నారి మృతిచెందిన ఘటన ఆర్మూర్లు చోటుచేసుకుంది. మట్ట ధనస్వి(4) చిన్నారి ఆడుకుంటూ ఇంటి ఎదుటే ఉన్న డ్రెయినేజీలో పడిపోయింది. చిన్నారి తల్లిదండ్రులు రెండు గంటలపాటు కాలనీ అంతా వెతికినా దొరకలేదు. చివరికి డ్రెయినేజీలో చిన్నారి మృతదేహాన్ని చూసి లబోదిబోమన్నారు.

Leave a Comment