తెలంగాణ
గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి.
నిజామాబాద్ జిల్లా A9 news ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ శివారులో డంపింగ్ యార్డ్ వద్ద NH-44 రోడ్డుపై గుర్తుతెలియని వాహనం ఢీకొని ...
రాష్ట్ర రెవిన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి జన్మదిన వేడుకలు రామన్ రెడ్డి ఆధ్వర్యంలో హాట్టహాసంగా నిర్వహించారు
నిజామాబాద్ రెవిన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు రామన్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో రాష్ట్ర రెవిన్యూ ఉద్యోగుల సంఘం అద్యక్షులు వంగ రవీందర్ రెడ్డి జన్మదిన వేడుకలు హాట్టహాసంగా నిర్వహించారు . ...
సదాశివ నగర్ నూతన ఎస్సై బాధ్యతలు స్వీకరణ
కామారెడ్డి జిల్లా A9 news సదాశివ నగర్ ఎస్సై గా ఎన్. రాజు బాధ్యతలు స్వీకరించారు నిజాంసాగర్ మండల్ ఎస్సైగా రాజు విధులు నిర్వహించి బదిలీపై సదాశివ నగర్ ఎస్సైగా బాధ్యతలు స్వీకరించారు. ...
ఆర్మూర్ పట్టణంలోని టీఎన్జీవోస్ భవనంలో బదిలీపై వెళ్తున్న తాసిల్దార్ వేణు, నూతన తాసిల్దారుగా బాధ్యతలు స్వీకరించిన శ్రీకాంత్ లకు ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఆర్మూర్ పట్టణంలోని టీఎన్జీవోస్ భవనంలో బదిలీపై వెళ్తున్న తాసిల్దార్ వేణు, నూతన తాసిల్దారుగా బాధ్యతలు స్వీకరించిన శ్రీకాంత్ లకు ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్డిఓ వినోద్ కుమార్ ముఖ్య ...
మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద కళ్యాణ లక్ష్మి చెక్కులను ప్రజాప్రతినిధులు నాయకులు అధికారులు పంపిణీ చేశారు..
ఈ సందర్భంగా ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ జెడ్పిటిసి బద్దం రవి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఏలియా, వైస్ ఎంపీపీ తోగేటి శ్రీనివాస్, కో ఆప్షన్ మెంబర్ ఇంతియాజ్, మోర్తాడ్ సొసైటీ చైర్మన్ ...