తెలంగాణ

చలో కొరుట్ల పద్మశాలి మహాగర్జన

ఆర్మూర్ పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కోరుట్లలో ఆగస్టు 13న జరుగనున్న పద్మశాలి మహాగర్జనకు పద్మశాలి కులబాన్ధవులు రాజకీయాలకు అతీతముగా అందరు పాల్గొనాలని అర్మూర్ పట్టణ సంగం అధ్యక్షులు అంబల్ల శ్రీనివాస్ పిలుపు ...

పోలీస్ శాఖ ఆద్వర్యంలో కీ॥ శే॥ ప్రొఫెసర్ జయశంకర్ గారి 89 వ జయంతి వేడుకలు

తేది: 06-08-2023 నాడు ఉదయం 11:00 గం||ల సమయంలో నిజామాబాద్ కమీషన రేటు కార్యాలయంలో నిజామాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ సి.హెచ్. ప్రవీణ్ కుమార్, ఐ.పి.యస్., గారి ఆదేశాల మేరకు కీ॥ శే॥ ...

ఎస్.ఐ అంత్యక్రియల్లో పాల్గొన్న అదనపు పోలీస్ కమీషనర్ ( ఎల్ & ఓ )

ఎస్.ఐ అంత్యక్రియల్లో పాల్గొన్న అదనపు పోలీస్ కమీషనర్ ( ఎల్ & ఓ ) నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలోని సి.సి.ఆర్.బి యందు విధులు నిర్వహిస్తున్న ఎస్.ఐ శ్రీ ఎ. దయానంద్ రావు ...

ప్రజా గాయకుడు.. యుద్ద నౌక గద్దర్ అనారోగ్యంతో మృతి.

ప్రజా గాయకుడు.. యుద్ద నౌక గద్దర్ అనారోగ్యంతో మృతి. అపోలో ఆసుపత్రిలో చేరిన గద్దర్ చికిత్స పొందుతూ మృతి.   ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూత : తెలంగాణలో తీవ్ర విషాదం చోటు ...

అసెంబ్లీ నిర్వహణ పై ఎమ్మెల్యే సీతక్క అసంతృప్తి

హైదరాబాద్ A9 news: అసెంబ్లీ నిర్వహణ తీరు పై కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అసంతృప్తి వ్యక్తం చేశారు. సభలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని తెలిపారు. సభలోకి వచ్చినా కూడా నిర్వహణ ...

నిజామాబాద్ జిల్లాలో కలవర పెడుతున్న కండ్లకలక

నిజామాబాద్ A9 news నందిపేట్ మండలంలోని నూత్పల్లి సంక్షేమ హాస్టల్లో 50 మంది చిన్నారులకు కండ్లకలక సోకింది ధర్మారంలోని 42 మంది గురుకుల జూనియర్ కళాశాల స్థాయి విద్యార్థినులు వ్యాధి బారిన పడ్డారు. ...

హైదరాబాద్ అంగన్వాడి సమావేశానికి తరలి వెళ్లిన కార్యకర్తలు.

నిజామాబాద్ A9 news  అంగన్వాడి సమస్యలపై చర్చించటానికి రాష్ట్ర కేంద్రంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం జరిగే సదస్సుకు జిల్లా నుండి అంగన్వాడీ కార్యకర్తలు నాయకులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా అంగన్వాడీ ...

తల్లిపాల ఆవశ్యకత గురించి తెలియజేయడానికి ప్రభుత్వం తల్లి పాల వారోత్సవాలు

కామారెడ్డి A9 news సదాశివ నగర్ మండలం భూంపల్లి, అడ్లూరు, ఎల్లారెడ్డి గ్రామంలో అంగన్వాడి కేంద్రం నందు తల్లిపాల అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అంగన్వాడి సూపర్వైజర్ పద్మ మాట్లాడుతూ అక్కడికి వచ్చిన ...

తరుణ్ చుగ్ ని కలిసిన నాయకులు బుస్సాపూర్ శంకర్.

ఢిల్లీ A9 news భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ నీ బీజేపీ నేత బుస్సాపూర్ శంకర్ శనివారం ఢిల్లీలో జాతీయ పార్టీ ...

-సాకారమైన ప్రజల చిరకాల కోరిక

ఆర్మూర్ నియోజక వర్గంలో ————– *కొత్తగా 5 గ్రామ పంచాయతీలు*   -ఫలించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కృషి   -సాకారమైన ప్రజల చిరకాల కోరిక   ఆర్మూర్, ఆగస్టు4:- ఆర్మూర్ నియోజక ...