తెలంగాణ

శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మినీ కళ్యాణ మండపం ప్రారంభోత్సవం

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో సర్వసమాజ్ ఆధ్వర్యంలో నిర్మించిన మినీ కళ్యాణం మండప ప్రారంభోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది.   ఈ సందర్భంగా మండపంలో యజ్ఞ ...

బీడీ టేకేదారులకు పెన్షన్ల పంపిణీ

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ నియోజకవర్గంలోనిఆలూరు మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆవరణలో బీడీ టేకేదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు మాట్లాడుతూ బీడీ పరిశ్రమ ...

వేల్పూర్ లో బిఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు

నిజామాబాద్ A9 న్యూస్: బాల్కొండ నియోజకవర్గంలో వివిధ గ్రామాల నుండి పలువురు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో వేల్పూర్ లోని తన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ...

అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నాం

నిజామాబాద్ A9 న్యూస్: వేల్పూర్ మండల కేంద్రంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ. సీఎం కేసీఆర్ సహకారంతో నియోజక వర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. సిసి రోడ్లు, డ్రైనేజీలు, చెక్ డ్యాములు ...

ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి మరోసారి గెలిపించాలి

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని, మరో సారి ఆశీర్వదించి గెలిపించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి అన్నారు. బుధవారం ...

అట్రాసిటీ కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేయాలి

నిజామాబాద్ A9 న్యూస్: కలెక్టర్ ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిగేందుకు వీలుగా కేసుల దర్యాప్తులు వేగవంతంగా పూర్తి చేసి నిర్ణీత గడువులోపు చార్జిషీట్ దాఖలు చేయాలని జిల్లా ...

పీజీటీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం అని ప్రిన్సిపల్ తెలిపారు…

కామారెడ్డి A9 న్యూస్: సదాశివనగర్ మండల కేంద్రంలో గల మోడల్ స్కూల్ జూనియర్ కళాశాలలో పీజీటీ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ భానుమతి తెలిపారు. పిజిటి జువాలజీ, బోటనీ ...

ఆర్మూర్ లో హెచ్ పి గ్యాస్ వినియోగదారులకు బహుమతులు అందజేత…

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ పట్టణంలోని వంశీ గ్యాస్ ఏజెన్సీ హెచ్ పి గ్యాస్ వినియోగదారులకు రక్షాబంధన్ బహుమతులు రక్షాబంధన్ రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆర్మూర్ ఏరియా హెచ్ పి గ్యాస్ వినియోగదారులకు ...

చలో హైదరాబాద్ కు తరలి వెళ్ళిన బీడీ కార్మికులు…

నిజామాబాద్ A9 న్యూస్:  ఆర్మూర్ పట్టణంలోని ఐ ఎస్ టి యు ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఐఎఫ్టియు జాతీయ కమిటీ పిలుపుమేరకు హైదరాబాదులో ఇందిరాపార్క్ వద్ద మంగళవారం ...

ఆర్మీ జవాన్ అంతిమయాత్రకు తరలివచ్చిన జనం….

నిజామాబాద్ A9 న్యూస్:  *ఆర్మీ జవాన్ ప్రాణాలు ఎంత విలువైనయో అర్థం అయ్యే బాధాకరమైన విషయం *భారతదేశ సైనికులు సరిహద్దుల్లో ప్రాణాలు పెట్టి రక్షిస్తున్న భారతీయ జవాన్లు *సరిహద్దుల్లో సైనికులు కంటికి నిద్ర ...