తెలంగాణ
కదంతొక్కిన బీడీ కార్మికులు✊
బీడీ కార్మికుల జీవనభృతిని 2016/- నుండి 4000/-కు పెంచాలని, బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న బీడీలు చుట్టే కార్మికులకు, బట్టీవాలా, చెన్నీవాల, సార్టర్స్, ప్యాకర్స్, వాచ్ మెన్ తదితర నెలసరి వేతన కార్మికులందరికీ ఆంక్షలు ...
నేడే జగిత్యాల బీఆర్ఎస్ మీటింగ్.. పార్టీ శ్రేణులకు ఎమ్మెల్సీ కవిత మార్గదర్శనం
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం జగిత్యాలకు రానున్నారు. చల్గల్ మామిడి మార్కెట్లో నిర్వహించే జగిత్యాల నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశానికి ఆమె హాజరై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ...
మట్టికే జే కోట్టు
గణనాథుడి నవరాత్రుల పండుగొస్తున్నది. ఉత్సవ కమిటీలు ఇప్పటికే గణపయ్యను ప్రతిష్ఠించే వేదికలను సిద్ధం చేస్తుండగా.. మరోవైపు తాము నిలబెట్టే వినాయకుడిని కొనుగోలు చేసే పనిలో నిమగ్నమయ్యారు. పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలే మేలు ...
జైలులోనే చంద్రబాబు.. హౌస్ రిమాండ్కు కోర్టు నిరాకరణ
నైపుణ్యాభివృద్ధి పథకం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటూ జైలు పాలైన మాజీ సీఎం చంద్రబాబుకు మంగళవారం తీవ్ర నిరాశ ఎదురైంది. తనను జ్యుడీషియల్ కస్టడీ (జైలు)లో కాకుండా గృహ నిర్బంధం (హౌస్ రిమాండ్)లో ఉంచాలన్న ...
దేశంలోనే మొదటి పవర్ ఐల్యాండ్గా హైదరాబాద్. ఇక్కడ కరెంటు పోదు.. మంచినీరు ఆగదు
కరెంటు, నీళ్లు ఆధునిక యుగ మనుగడలో అత్యంత కీలకమైన, శక్తివంతమైన వనరులు. సామాన్యుడి అవసరాలు తీర్చడమే కాదు.. ఏ రంగం అభివృద్ధి అయినా ఈ రెండు వనరుల మీదే ఆధారపడి ఉంటుంది. అందుకే ...
డిప్యూటీ మేనేజర్ చేతివాటం.. బ్యాంక్ నుంచి రూ.8.65 కోట్లు స్వాహా
పనిచేస్తు న్న బ్యాంకుకే కన్నం వేసి రూ.8.65 కోట్లు స్వాహా చేసిన డిప్యూటీ మేనేజర్ను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేసి రి మాండ్కు తరలించారు. సీఐ ఎస్ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ...
అక్కను హత్య చేసిన తమ్ముడు
కామారెడ్డి A9 న్యూస్: అక్కను దారుణంగా హత్య చేసిన తమ్ముడు అక్కను తమ్ముడు దారుణంగా చంపిన ఘటన కామారెడ్డి జిల్లాలో మాచారెడ్డి మండలం గజ్యానాయక్ తండాలో ఉంటున్న షేక్ రుక్సానా(40) ఇనుప సామగ్రి ...
ఆర్మూర్ లో రెండవ రోజు అంగన్వాడి టీచర్ల, ఆయాల సమ్మె
నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ పట్టణంలో రెండవ రోజు అంగన్వాడీ టీచర్లు, ఆయాల సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు కనీస వేతనం 26000 చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ...
జేసీఐ ఇందూర్ ఆధ్వర్యంలో స్వామి బాయ్ బ్లడ్ ఫౌండేషన్ ఫౌండర్ స్వామి కి సన్మానం
నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ పట్టణ కేంద్రం మామిడిపల్లి లో తపస్వి స్వచ్ఛంద సంస్థ లో జేసీఐ ఇందూర్ ఆధ్వర్యంలో స్వామి బాయ్ బ్లడ్ ఫౌండేషన్ ఫౌండర్ మాదరి స్వామి కి శాలువాతో ...
ఫుడ్ పాయిజన్ అయిన విద్యార్థులను పరామర్శించిన టిజివిపి నాయకులు
నిజామాబాద్ A9 న్యూస్: భీంగల్ మండలంలోని కస్తూర్బా పాటశాలలో రాత్రి ఫుడ్ పాయిజన్ ఐనటువంటి 103 మంది విద్యార్థుల్ని పరామర్శించి సరైనటువంటి వైద్యం అందించాలి అని తెలంగాణ విద్యార్థి పరిషత్ డిమాండ్….. తెలంగాణ ...