నిజామాబాద్ జిల్లా

మంథని నుండి పిప్రి రోడ్

ఇటీవలే భారీ వర్షాలతో ఆర్మూర్ మండలం మంథని గ్రామం నుండి పిప్రి గ్రామం వరకు రోడ్ పూర్తిగా ధ్వంసం కావడం జరిగింది. ఈరోజు రోడ్ మరమ్మతుల పనులను ప్రారంబించడం జరిగింది.

బీజేపీ మీడియా కన్వీనర్ల వర్క్ షాప్ సమావేశం

నిజామాబాద్ A9 news ఆర్మూర్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించే అధికార ప్రతినిధుల, మీడియా కన్వీనర్ల వర్క్ షాప్ సమావేశానికి హైదరాబాద్ కి బయలుదేరారు. ఈ యొక్క సమావేశానికి బీజేపీ ...

డిచ్పల్లి మండలం మెంట్రాజ్ పల్లి గ్రామంలో వివాహిత సప్న ఆత్మహత్య

నిజామాబాద్ జిల్లా : డిచ్పల్లి మండలం మెంట్రాజ్ పల్లి గ్రామంలో వివాహిత సప్న ఆత్మహత్య. కుటుంబ సభ్యుల ఆందోళన. భర్త, అత్త, ఆడపడుచు, పైన అనుమానం వ్యక్తం చేసిన మృతురాలి కుటుంబ సభ్యు ...

గ్రామ పంచాయతీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ అసెంబ్లీ తీర్మానం చేయాలి

నిజామాబాద్ జిల్లా A9 news.                  ఆర్మూర్ పట్టణంలోని గ్రామపంచాయతీ ఉద్యోగ, కార్మికుల వేతనాలు పెంచి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ రాష్ట్ర అసెంబ్లీలో ...

కార్డెన్ సెర్చ్ లో 66 వాహనాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు

నిజామాబాద్ జిల్లా A9 new ఆర్మూర్ పట్టణంతోపాటు డివిజన్ లోని గ్రామాలలో ఇండ్లు అద్దెకిచ్చే యజమానులు కిరాయి దారుల వద్ద నుంచి ఆధార్ కార్డు తీసుకున్న తర్వాత అద్దెకు ఇవ్వాలని ఏసీపీ జగదీష్ ...

మెండోరా లో కాకతీయ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు

నిజామాబాద్ జిల్లా మెండోరా లో కాకతీయ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పుట్ట వేణు 22 , ప్రాణవ్ రావ్ 19 ఇద్దరు నిజామాబాద్ గాయత్రి నగర్ కు చెందినవారు గా గుర్తించిన ...

నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ వెనుక భాగాన రాత్రి కత్తి పోట్ల కలకలం…

నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ వెనుక భాగాన రాత్రి కత్తి పోట్ల కలకలం… ఇద్దరికీ తీవ్ర గాయాలు ఆస్పత్రికి తరలింపు… నిజామాబాద్ : రూరల్ పోలీస్ స్టేషన్‌కు వెనుక భాగంలో ఓ విందులో ...

తిమ్మాపూర్ గ్రామంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో మంజూరైన సిఎంఆర్ఎఫ్ చెక్కును మోర్తాడ్ సొసైటీ చైర్మన్ బద్దం అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో లబ్ధిదారునికి పంపిణీ చేశారు

తిమ్మాపూర్ గ్రామంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో మంజూరైన సిఎంఆర్ఎఫ్ చెక్కును మోర్తాడ్ సొసైటీ చైర్మన్ బద్దం అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో లబ్ధిదారునికి పంపిణీ చేశారు ఈ సందర్భంగా మోర్తాడ్ సొసైటీ ...

ముఖ్యమంత్రి కెసిఆర్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చిత్రపటాలకు పాలభిషేకం చేసిన బి ఆర్ఎస్ కార్యకర్తలు

నిజామాబాద్ జిల్లా A9 news నందిపేట్ మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో 35 వేల 317 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన తెలంగాణ ...

వరద బాధితుల సహాయ నిధి సేకరణ

నిజామాబాద్ జిల్లా A9 news సిపిఎం ఆధ్వర్యంలో ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షాల మూలంగా అకాల వర్షాలకు వరదలకు రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఇండ్లు మునిగిపోయి సర్వస్వం వరదల్లో కొట్టుకుపోవడం తో పాటు ...