నిజామాబాద్ జిల్లా
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం గణం గా నిర్వహించిన చిన్నయానం. వసూలు. ఈ రోజు జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం కార్యక్రమం సంద్భంగా జెండా ఆవిష్కరిన జరిగినది .అధ్యక్షులు భూపతి జెండా ఆవిష్కరించారు.డో0కేశ్వర్ మండల ...
కాంగ్రెస్ అధికారంలోకొస్తే ఖచ్చితంగా న్యాయం చేస్తాం
నిజామాబాద్ A9 news ఇందల్వాయి మండల్ అన్సన్ పల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరణ జరిగింది. అదేవిధంగా ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి గడపగడపకు వెళ్లి, వృద్ధులను, ...
మణిపూర్లో దుండగులను కఠినంగా శిక్షించాలని
నిజామాబాద్ A9 NEWS ఆర్మూర్ కేంద్రంలో సైదాబాద్ షాదీఖానా లో సిపిఐ ఎం ఎల్ న్యూడెమోక్రసీ పార్టీ నిర్వహించిన సదస్సులో ఆర్మూర్ సబ్ డివిజన్ కార్యదర్శి సూర్య శివాజీ ...
మోర్తాడ్ లో సీసీ కెమెరాలను ప్రారంభించిన ఏసిపి
నిజామాబాద్ A9 news మోర్తాడ్ మండల కేంద్రంలోని తక్కూరి వాడలో ఆర్మూర్ ఏసిపి జగదీష్ చందర్ సీసీ కెమెరాలను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ...
మద్యం దుకాణాల పాలసీ నోటిఫికేషన్
నిజామాబాద్ A9 news 2023-25 మద్యం దుకాణాల పాలసీ కి సంబంధించిన నోటిఫికేషన్ ను ఎక్సైజ్ శాఖ,తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసినందున ఆర్మూర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 26 మద్యం ...
రేపు నిజామాబాద్ కి రానున్న కేటీఆర్
నిజామాబాద్ A9 news నిజామాబాద్ కొత్త కలెక్టరేట్ సమీపంలో 50 కోట్ల వ్యయంతో నిర్మించిన ఐటీ హబ్ మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించనున్నారు, ఈ ఐటీ హబ్ ను 3.20 ...
కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలి
నిజామాబాద్ A9 news నిజామాబాద్ జిల్లాలో ఈ నెల 9న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారని ఎమ్మెల్యే బిగాల గణేశ్ తెలిపారు. ఎమ్మెల్సీ కవితతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన..ఐటీ హబ్, ...
నిజంసాగర్ ప్రాజెక్టు నేటికీ 100 ఏళ్లు పూర్తిచేసుకుంది
నిజామాబాద్ A9 news ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయినిగా పేరొందిన ప్రాజెక్ట్ నిజాంసాగర్ ప్రాజెక్టుకు పునాదిరాయి పడి 100 ఏళ్ళు పూర్తి అయింది. 1920లో హైదరాబాద్ సంస్థానంలోని ...
వార్డులలో ముమ్మరంగా పారిశుధ్ధ్య పనులు..
వార్డులలో ముమ్మరంగా పారిశుధ్ధ్య పనులు.. నిజామాబాద్ A9 news బోధన్ పట్టణంలోని పలు వార్డులలో మంగళవారం ఉదయం నుంచి పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మున్సిపల్ పారిశుధ్ధ్య సిబ్బంది ...