నిజామాబాద్ జిల్లా
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ 21 గేట్లు ఎత్తివేత
నిజామాబాద్ A9 న్యూస్: నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద నీరు పొట్టేత్తడంతో. 16 గేట్ల ద్వారా నీటిని వదలగా, రాత్రి 10.30 గంటలకు మరో 5 గేట్లు ఎత్తి 74,976 క్యూసెక్కుల ...
సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు
నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ పట్టణంలోని 29వ వార్డులో ఉపాధ్యాయుల దినోత్సవ సందర్భంగా భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గారినే గుర్తించి ప్రతి మహిళ సావిత్రి బాయి గారిని ఆదర్శంగా తీసుకొని ...
సాంఘిక సంక్షేమ హాస్టల్లో అకస్మితిక తనిఖీలు చేయాలి…
నిజామాబాద్ A9 న్యూస్: తెలంగాణ విద్యార్థి పరిషత్ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి కళ్యాణ్ మరియు నగర అధ్యక్షుడు అఖిల్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించరు. అనంతరం కలెక్టర్ ఇతర కార్యక్రమాల్లో ఉండటం ...
వంద పడకల ఆస్పత్రి పనులను పరిశీలించిన నాయకులు
నిజామాబాద్ A9 న్యూస్: భీంగల్ మండల కేంద్రంలోని వంద పడకల ఆస్పత్రి శరవేగంగా జరుగుతున్న పనులను మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు పరిశీలించిన సీనియర్ బిఆర్ఎస్ నాయకులు, అధికారులు.
గడపగడపకు కేసిఆర్ పరిపాలన
నిజామాబాద్ A9 న్యూస్: నందిపేట్ మండల కేంద్రంలో 163వ బూతులో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆదేశాల మేరకు గడప గడపకు కెసిఆర్ గడప గడపకు జీవన్ రెడ్డి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతి ...
ప్రజల డబ్బులను వృధా చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం
నిజామాబాద్ A9 న్యూస్: *రెండుసార్లు అధికారంలో ఉన్న వంతెన పనులు పూర్తి చేయని ప్రభుత్వం *కోట్ల రూపాయల అప్పు ...
నందిపేట్ మండలంలో గడప గడపకు కార్యక్రమం…
నిజామాబాద్ A9 న్యూస్: భారత రాష్ట్ర సమితి పార్టీ నందిపేట్ మండల అధ్యక్షులు మచ్చర్ల సాగర్ ఉమ్మడి, నందిపేట్ మండలంలోని అన్ని గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు సీనియర్ నాయకులు, ...
వరద ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే
నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ పట్టణ కేంద్రంలో ఆది, సోమవారాల్లో కురిసిన భారీ వర్షాలతో వరద పోటెత్తింది. ఆర్మూర్ పట్టణంలోని ప్రధాన జాతీయ రహ దారిపై మహాలక్ష్మి గుడి ఏరియాలో భారీగా నిలిచిన ...
ఫ్లాష్ ఫ్లాష్ నిండుకుండలైన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్
నిజామాబాద్ A9 ఫ్లాష్ న్యూస్: నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ పరివాహక ప్రాంతా ప్రజలకు అధికారుల హెచ్చరిక భారీ వర్షం కారణంగా నిండుకుండలైన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఏ సమయంలోనైనా గేట్లు ఎత్తి… ...
నేడు పాఠశాలలకు సెలవు
నిజామాబాద్ A9 ఫ్లాష్ న్యూస్: నిజామాబాద్ జిల్లాలో వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా డీఈవో దుర్గ ప్రసాద్ ఠశాలలకు స్థానిక సెలవు ప్రకటించాలని నిర్ణయించారు.