నిజామాబాద్ జిల్లా
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ 6 గేట్లు మూసివేత
నిజామాబాద్ A9 న్యూస్: నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుండి వరద ప్రవాహం తగ్గింది. అధికారులు 20 గేట్లలో 6 గేట్లను మూసివేసి 14 గేట్ల ద్వారా 43680 ...
చిన్నారుల మరణ వార్త మంత్రి నీ కలిచివేసింది..
నిజామాబాద్ A9 న్యూస్: బాల్కొండ మండలంలోని ఇత్వార్ పేట్ చిన్నారుల మరణ వార్త తనను తీవ్రంగా కలిసి వేసిందని మంత్రి ప్రశాంత్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారుల ...
ఇద్దరు చిన్న పిల్లలు బలి తీసుకున్న గుంత
నిజామాబాద్ A9 న్యూస్ : బాల్కొండ మండలం ఇత్వర్ పేట్ గ్రామంలో గుంతలో పడి ఇద్దరు పిల్లలు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఇంటి నుండి ...
విద్యార్థినిలపై వేధింపులకు పాల్పడుతున్న అల్లరి మూకలను అరికట్టాలి!
నిజామాబాద్ A9 న్యూస్: నిజమాబాద్ నగర తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్ అండ్ బి వసతి గృహంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నగర అధ్యక్షుడు అఖిల్ ...
పూసల కులాన్ని ఎం బి సి, డి ఎన్ టి లో కలపాలని వినతి పత్రాల సమర్పణ
నిజామాబాద్ A9 న్యూస్: తెలంగాణ రాష్ట్ర పూసల సంఘం పిలుపు మేరకు మన జిల్లా అధ్యక్షుడు సుంకరి రంగన్న ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్న మన కులస్తులు పెద్ద మనుషులు పెద్దలు అందరూ కలిసి ...
ఆర్మూర్ లో కాంగ్రెస్ జోడో యాత్ర
నిజామాబాద్ A9 న్యూస్: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మొదలై సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ యాత్రకు మద్దతుగా ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాయిబాబా గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక ...
మినీ ట్యాంక్ బండ్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ పట్టణంలోని మల్లారెడ్డి చెరువును మినీ ట్యాంక్ బాండ్ గా అభివృద్ధి చేస్తున్న సందర్భంగా గురువారం మల్లారెడ్డి చెరువు కట్ట వద్ద జరుగుతున్న మినీ ట్యాంక్ బండ్ నిర్మాణ ...
తన ఇంటి ముందు ప్రతిరోజు మలవిసర్జన చేస్తున్నాడని ఓ మహిళ చేసిన ఆరోపణలకు ఓ ఒంటిపై పెట్రోల్ పోసుకొని యువకుడు మృతి మహిళపై కేసు నమోదు
తన ఇంటి ముందు ప్రతిరోజు మలవిసర్జన చేస్తున్నాడని ఓ మహిళ చేసిన ఆరోపణలకు ఓ ఒంటిపై పెట్రోల్ పోసుకొని యువకుడు మృతి మహిళపై కేసు నమోదు ఓ మహిళ చేసిన అవమానభారంతో యువకుడు ...
ఉరేసుకొని విద్యార్థిని ఆత్మహత్య
నిజామాబాద్ A9 న్యూస్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య కు మహిళా పోలీస్ స్టేషన్ పక్కన ఓ ఇంట్లో పాల్పడింది. ఆర్మూర్ లోని క్షత్రియ ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ మొదటి ...
పెండింగ్ ఉన్న ఫీస్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లను వెంటనే విడుదల చేయాలి
నిజామాబాద్ A9 న్యూస్: బోధన్ పట్టణంలోని తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించి ...