ఆర్మూర్
ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ప్రజలు
నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ లోని భారతీయ జనతా పార్టీ క్యాంపు కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ నిర్వహించి నటువంటి పాత్రికేయ సమావేశానికి విచ్చేసినటువంటి జిల్లా అధికార ప్రతినిధి జెస్సు అనిల్ కుమార్ ...
ఆర్మూర్ జంబి హనుమాన్ బాలికల పాఠశాలను పరిశీలించిన ఎమ్మెల్యే
నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ పట్టణంలోని జాంబి హనుమాన్ బాలికల పాఠశాలను ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పరిశీలించారు. సమస్యలు విద్యార్థినిలకు అడిగి తెలుసుకున్నారు, మద్యహం భోజనం, తరగతి గదులు, వంటగదులు పరిశీలించి ...
ఎమ్మెల్యే ను కలిసిన ప్రెస్ క్లబ్ ఆర్మూర్ సభ్యులు
నిజామాబాద్ A9 న్యూస్: *ఎమ్మెల్యేను కలిసిన ప్రెస్ క్లబ్ ఆర్మూర్ సభ్యులు *జర్నలిస్టుల సంక్షేమానికి సహకరించాలని వినతి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని బుధవారం ప్రెస్ క్లబ్ ఆర్మూర్ సభ్యులు మర్యాదపూర్వకంగా ...
అన్నీ హంగులతో కూడిన రైతు బజార్ ను త్వరలో ప్రారంభిస్తాం
నిజామాబాద్ A9 న్యూస్: *అంగడి బజార్ ను పర్యవేక్షించిన ఎమ్మెల్యే *లోకల్ రైతులకు ప్రాధాన్యం ఇవ్వాలి. *అన్నీ హంగులతో కూడిన రైతు బజార్ ను త్వరలో ప్రారంభిస్తాం. *ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి ...
నిజాయితీ చాటుకున్న కండక్టర్ సుచరిత్
నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ బస్ డిపోలో కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్న సుచరిత్ నిజాయితీని చాటుకోవడం జరిగింది .రెండు రోజుల క్రితం ఆర్మూర్ నుండి నందిపేట్ బస్సులో విధులు నిర్వహిస్తూ ఉండగా ...
జిల్లా కలెక్టర్ ను కలిసిన ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిలర్లు
నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినిత పవన్ పై అవిశ్వాసం ప్రవేశపెడుతూ ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్ రాజీవ్ హనుమంతును మంగళవారం కలిశారు. గడిచిన రెండు ...
అవినీతి డబ్బు బయట పెడుతున్న బీజేపీ పార్టీ
నిజామాబాద్ A9 న్యూస్: జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహూ ఇంటిపై జరిగిన ఐటీ దాడుల్లో 353 కోట్ల రూపాయల అవినీతి డబ్బు బయటపడడాన్ని నిరసిస్తూ, భారతీయ జనతా పార్టీ ...
బాలికల వసతి గృహంలో విద్యార్థినుల మధ్య ఘర్షణ
నిజామాబాద్ A9 న్యూస్: https://youtu.be/hJfqomCSCBM?si=8P1SyIjCCnQ39q4O హాస్టల్ వసతి గృహంలో రాత్రి పదిన్నర సమయంలో నిద్రించే సమయంలో స్థలం వివాదం ఘర్షణకు దారి తీసింది. గర్ల్స్ హైస్కూల్లో చదువుకుంటున్న రుక్మిణి అదే తరగతికి ...
ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ప్రారంభం
నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం 5లక్షల రూపాయల నుంచి 10లక్షల రూపాయలు పెంపు పథకం నీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రారబించారు. ఈ ...
సప్త హారతి గిరి ప్రదక్షణ ను విజయవంతం చేయాలి..!
నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నవనాథ సిద్దేశ్వర స్వామి ఆలయం సిద్దుల గుట్టపై నుండి సోమవారం రోజున సప్త హారతి గిరి ప్రదక్షణ నిర్వహిస్తున్నట్లు నవనాథ సిద్దేశ్వర స్వామి ...