తాజా వార్తలు
వీధి దీపాల కింద కూర్చొని చదువుకుంటున్న విద్యార్థులు
కామారెడ్డి A9 news. ఎల్లారెడ్డి నియోజకవర్గం భూంపల్లి గ్రామానికి చెందిన కొందరు విద్యార్థులు విది దీపాల కింద కూర్చొని చదువుకోవడం గ్రామంలో చర్చనీయంగా మారింది, అప్పట్లో మహాత్మా గాంధీ గారు దీపాల కింద ...
సిఎం KCR ని సన్మానించిన స్పీకర్ పోచారం
హైదరాబాద్ A9 NEWS : రైతు రుణమాఫీని పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుని, లక్షలాది మంది రైతులకు మేలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావుని శాసనసభ భవనంలోని తన ఛాంబర్ ...
ప్రజా గాయకుడు.. యుద్ద నౌక గద్దర్ అనారోగ్యంతో మృతి.
ప్రజా గాయకుడు.. యుద్ద నౌక గద్దర్ అనారోగ్యంతో మృతి. అపోలో ఆసుపత్రిలో చేరిన గద్దర్ చికిత్స పొందుతూ మృతి. ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూత : తెలంగాణలో తీవ్ర విషాదం చోటు ...
అసెంబ్లీ నిర్వహణ పై ఎమ్మెల్యే సీతక్క అసంతృప్తి
హైదరాబాద్ A9 news: అసెంబ్లీ నిర్వహణ తీరు పై కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అసంతృప్తి వ్యక్తం చేశారు. సభలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని తెలిపారు. సభలోకి వచ్చినా కూడా నిర్వహణ ...
విమానంలో ఏసీ పనిచేయక ప్రయాణికులకు ఉక్కపోత..
పంజాబ్ పీసీసీ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా ఇండిగో సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చండీగఢ్ నుంచి జైపూర్ వెళ్లే విమానంలో ఏసీ పనిచేయకపోవడంతో ప్రయాణికు తీవ్ర ఇబ్బందులు పడ్డారని వీడియోను ...