తాజా వార్తలు
పోస్టాఫీసులలో జాతీయ జెండాలు అమ్మకానికి సిద్ధం..
నిజామాబాద్ A9 news ఆర్మూర్ డివిజన్ లోని ప్రతీ బ్రాంచ్ పోస్టాఫీసులలో అజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా హర్ ఘర్ తిరంగా జెండా ఉత్సవాలను సోమవారం ప్రారంభించడం జరిగింది.ఎస్ ఎస్పీవోస్ అనిల్ ...
గద్దర్ విగ్రహాన్ని ప్రతిష్టించాలి ట్యాంక్ బండ్ పై
*ఆర్మూర్ పట్టణంలోని అంబెడ్కర్ చౌరస్తా వద్ద ప్రజా యుద్ధ నౌక గద్దర్ కి ఘన నివాళిలు దళిత సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు ...
భూకబ్జాల పై ఎలాంటి ప్రయోజనం లేదు
నిజామాబాద్ A9 news ఆర్మూర్ పట్టణంలోని విద్యానగర్లో పాత భాషిత స్కూల్ దగ్గరలో ఉన్న సుమారు 2700 గజాలు పక్కకు పాత భాషిత స్కూల్ యజమాని సువర్ణ మరియు మరో పక్క బండారి ...
వర్క బేకరీ ప్రారంభోత్సవంలో సందడి చేసిన జబర్దస్త్ నటులు
నిజామాబాద్ A9 news ఆర్మూర్ పట్టణం మామిడిపల్లి చౌరస్తా ప్రాంతంలో నూతనంగా వర్క బేకరీ ప్రారంభించడానికి జబర్దస్త్ నటులు రావడంతో మామిడిపల్లి ప్రాంతంలో సందడి నెలకొంది .టీవీషోలలో ప్రేక్షకులను నవ్వించే నటులను నేరుగా ...
ఫ్లాష్ ఫ్లాష్ అనుమతి లేకుండా రోడ్డుపై స్టేజ్
నిజామాబాద్ A9 news ఆర్మూర్ మామిడిపల్లి చౌరస్తానందు వర్క బేకరీ కార్యక్రమం ఎటువంటి అనుమతులు లేకుండా నడి రోడ్డుపై స్టేజి నిర్మించి జబర్దస్త్ నటుల చేత ప్రదర్శన చేయడంతో మామిడిపల్లి గుండ ప్రయాణిస్తున్న ...
ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి
నిజామాబాద్ A9 news నందిపేట్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ...
ఆర్టీసీ ని విలీనం చేస్తూ సీఎం కేసీఆర్ తీసుకున్ననిర్ణయాన్నిస్వాగతిస్తు ఘనంగా సంబరాలు
ఆస్ట్రేలియా క్వీన్స్ల్యాండ్ లోని భారత రాష్ట్ర సమితి (BRS) శ్రేణులు – ఆర్టీసీ ని తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం లో కి విలీనం చేస్తూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తు ఘనంగా ...
వీధి దీపాల కింద కూర్చొని చదువుకుంటున్న విద్యార్థులు
కామారెడ్డి A9 news. ఎల్లారెడ్డి నియోజకవర్గం భూంపల్లి గ్రామానికి చెందిన కొందరు విద్యార్థులు విది దీపాల కింద కూర్చొని చదువుకోవడం గ్రామంలో చర్చనీయంగా మారింది, అప్పట్లో మహాత్మా గాంధీ గారు దీపాల కింద ...
సిఎం KCR ని సన్మానించిన స్పీకర్ పోచారం
హైదరాబాద్ A9 NEWS : రైతు రుణమాఫీని పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుని, లక్షలాది మంది రైతులకు మేలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావుని శాసనసభ భవనంలోని తన ఛాంబర్ ...
ప్రజా గాయకుడు.. యుద్ద నౌక గద్దర్ అనారోగ్యంతో మృతి.
ప్రజా గాయకుడు.. యుద్ద నౌక గద్దర్ అనారోగ్యంతో మృతి. అపోలో ఆసుపత్రిలో చేరిన గద్దర్ చికిత్స పొందుతూ మృతి. ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూత : తెలంగాణలో తీవ్ర విషాదం చోటు ...