తాజా వార్తలు
రాజీవ్ రహదారిపై భూ నిర్వాసితుల ఆందోళన
సిద్దిపేట A9 news వర్గల్ మండల సింగాయిపల్లి వద్ద మల్లన్న సాగర్ భూనిర్వాసితులు ఆందోళన కార్యక్రమంలో నిర్వహించారు. ప్రభుత్వం భూ నిర్వాసితులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు పరచాలని డిమాండ్ చేస్తూ రాజీవ్ ...
దళిత బంధు స్కీం కొరకు రోడ్ ఎక్కిన దళితులు
సిద్దిపేట్ A9 news జగదేవపూర్ మండల్ నిర్మల్ నగర్ గ్రామంలో దళిత బంధు స్కీం విషయంలో అవకతవకలు ఉండడంతో రోడ్డు ఎక్కి ధర్నాకు దిగిన నిర్మల్ గ్రామ ప్రజలు.దళిత బంధు కోసం గ్రామ ...
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సిద్దం చేసినా జాబితాలు..
తెలంగాణ A9 news *ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా (4/10) కంది శ్రీనివాస్ రెడ్డి/భార్గవ్ దేశ్ పాండే మంచిర్యాల – ప్రేమ్ సాగర్ రావు/ సురేఖ నిర్మల్ – శ్రీహరి రావు బెల్లంపల్లి – ...
ఆర్మూర్ లక్ష్మీనరసింహస్వామికి వెండి ప్రతిమ సమర్పణ
నిజామాబాద్ A9 news సర్వ సమాజ్ అధ్వర్యంలో శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ మందిరానికి 1కిలో 11 తులాలు వెండి ప్రతిమ ను రిటైర్డ్ ఏ ఎస్ ఐ ఆర్మూర్ వాస్తవ్యులు ఖోడే ...
మహానగరంలో జాతీయ జెండాకు అవమానం..!
హైదరాబాద్ A9 news రాజకీయ నాయకులు రాజకీయ లబ్ధి కోసం ఏదైనా చేస్తారు అనడానికి నిలువెత్తు నిదర్శనం ఈ ఫ్లెక్సీ. నిత్యం రద్దీగా ఉండే ఖైరతాబాద్ జంక్షన్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న ...
మెదక్,సూర్యాపేట జిల్లాలలో పర్యటించనున్న సీఎం కేసీఆర్
హైదరాబాద్ A9 news ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 19, 20 తేదీల్లో రెండు రోజుల పాటు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేయనున్నారు. 19న ...
ఆశా హాస్పిటల్ ఉచిత మెడికల్ క్యాంపు
నిజామాబాద్ A9 news సిరికొండ మండలం గడ్కోల్ గ్రామంలో ఆర్మూర్ ఆశా హాస్పిటల్ వారు 5వ మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. మెడికల్ క్యాంపులో గడ్కోల్ గ్రామ ప్రజలు, చుట్టుపక్కల గ్రామా ప్రజలు ...
బీజేపి మండల పార్టీ కార్యాలయమును బీజేపీ నాయకుడు చేతుల మీదుగా ప్రారంభం
నిజామాబాద్ A9 news మాక్లుర్ మండలం మాదాపూర్ గ్రామంలో బీజేపి మండల పార్టీ కార్యాలయమును ఆర్మూర్ బీజేపీ నాయకుడు పైడి రాకేష్ రెడ్డి ప్రారంభించారు అంతకుముందు హర్ ఘార్ తిరంగ కా ర్యాలీ ...
కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ గా దేగాం ప్రమోద్ ను నియమకం
నిజామాబాద్ A9 news కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ గా దేగాం ప్రమోద్ ను నియమించడం జరిగింది, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యత ఇచ్చినందుకు ...
మహిళ మృతి కేసు ను 24 గంటల్లోనే ఛేదించిన పోలీసులు
హైదరాబాద్ A9 news తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన శంషాబాద్ మహిళ మంజుల హత్య కేసులో అసలు నిజాలను పోలీసులు బయటపెట్టారు. మంజుల మృతికి డబ్బే కారణమని పోలీసులు నిర్ధారించారు. మంజుల ...