తాజా వార్తలు
భారత్ పై వెస్టిండీస్ విజయం
భారత్ పై వెస్టిండీస్ విజయం బ్యూరో :ప్రతినిధి బ్యూరో :ఆగస్టు 14 భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య అమెరికా వేదికగా జరిగిన ఐదో టీ20లో భారత్ ఘోర పరాజయం ...
చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలు లో దోపిడి
చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలు లో దోపిడి సికింద్రబాద్ నుంచి చెన్నై వెళుతుండగా మార్గ మధ్యలో ఓంగోలు కావలి మధ్యలో రాత్రి సుమారు 1:20 గంటల సమయం S 2, S 4, S ...
సిద్ధిపేట జిల్లాలో దారుణం
సిద్ధిపేట జిల్లాలో దారుణం జరిగింది. పోలీస్నని బెదిరించి ఓ ఆగంతకుడు మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా హత్నూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్ధిని కాలేజ్ ...
ఇది సినిమా సన్నివేశం కాదు….
ఇది సినిమా సన్నివేశం కాదు…. 😱😱. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘శక్తిబృందం’ పెరోల్ మీద తప్పించుకుపోయిన షేక్ జుషాబ్ అల్లా రఖ్ ను నలుగురు మహిళా ఇన్స్పెక్టర్ ...
రేపు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు
రేపు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు హైదరాబాద్:ఆగస్టు 14 హైదరాబాద్లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగింది. గోల్కొండ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రూట్ మ్యాప్ ...
ఢిల్లీలోని ఎర్రకోట పై ఆగస్ట్ 15 న జరగనున్న భారతదేశపు స్వాతంత్ర్య దినోత్సవ వేడుక
శ్రీ నరేంద్రమోడీ నాయకత్వంలో••• ఢిల్లీలోని ఎర్రకోట పై ఆగస్ట్ 15 న జరగనున్న భారతదేశపు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా, అగ్ర రాజ్యం అమెరికా నుండి రిపబ్లికన్లు & డెమొక్రాట్లు తో కూడిన ...
జింక మాంసం విక్రయిస్తున్న ముఠా అరెస్టు
జింక మాంసం విక్రయిస్తున్న ముఠా అరెస్టు హైదరాబాద్ :ప్రతినిధి శంషాబాద్:ఆగస్టు 14 గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా జింక, దుప్పి మాంసం విక్రయిస్తూ ఎస్ఓటి పోలీసులకు పట్టుపట్ట ఘటన ఆర్జీఐఏ ...
టీటీడీ భక్తులకు అలర్ట్ ఒక చిరుత కాదు…నడక మార్గంలో మరో 3 చిరుతలు: టీటీడీ ఈవో
టీటీడీ భక్తులకు అలర్ట్ ఒక చిరుత కాదు…నడక మార్గంలో మరో 3 చిరుతలు: టీటీడీ ఈవో తిరుమల నడకదారిలో చిన్నారిని చంపిన చిరుతను అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. అయితే, నడకదారి సమీపంలో ...
శ్రీ సత్య నారాయణ స్వామి అన్నవరంలో మంగళవారం నుంచీ కొత్త నిబంధన
శ్రీ సత్య నారాయణ స్వామి అన్నవరంలో మంగళవారం నుంచీ కొత్త నిబంధన రేపటి నుంచి కొండపై దుకాణాల్లో ప్లాస్టిక్ను నిషేధిస్తున్నట్టు ఆలయ ఈవో ప్రకటన గాజు, మొక్కజొన్న గింజలతో చేసిన సీసాల్లో నీరు ...
బోను లో చిక్కిన చిరుత
తిరుపతి: ప్రతినిధి తిరుపతి :ఆగస్టు 14 తిరుమలలో చిన్నారి లక్షితను చిరుత చంపేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. బాలికను చంపేసిన రెండు ...