తాజా వార్తలు

నవజాత శిశువుల కొరకు స్టెబిలైజేశన్ యూనిట్ ను MLA గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్చెరు డివిజన్ పరిధిలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో‌ఈ రోజు నూతనంగా ఏర్పాటు చేసిన నవజాత శిశువుల కొరకు స్టెబిలైజేశన్ యూనిట్ ను గౌరవ శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి , కార్పొరేటర్ మెట్టు ...

“100 అబద్ధాల బీజేపి”

“100 అబద్ధాల బీజేపి” అన్న పేరుతో బీఆర్ఎస్ సోషల్ మీడియా బృందం సంకలనం చేసిన సీడి మరియు బుక్‌లెట్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ కేటీఆర్ విడుదల చేశారు. బి ఆర్ఎస్ ...

*ఈనెల 19న మైనార్టీలకు చెకుల పంపిణీ:* *హోంమంత్రి మహమూద్‌అలీ*

*ఈనెల 19న మైనార్టీలకు చెకుల పంపిణీ:* *హోంమంత్రి మహమూద్‌అలీ*           హైదరాబాద్ :ప్రతినిధి         హైదరాబాద్‌: ఆగస్టు 14 రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల ...

*కామారెడ్డి జిల్లాలోమంత్రి కేటీఆర్ పర్యటన షెడ్యూలు*

*కామారెడ్డి జిల్లాలోమంత్రి కేటీఆర్ పర్యటన షెడ్యూలు*       కామారెడ్డి జిల్లా: ప్రతినిధి         కామారెడ్డిజిల్లా:ఆగస్టు 14 మంత్రి కేటీఆర్‌, రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ...

గోదావరి ఎక్స్ప్రెస్ రైల్లో ఎలుక కలకలం

గోదావరి ఎక్స్ప్రెస్ రైల్లో ఎలుక కలకలం ట్రైన్ నంబర్ 12728 Hyderabad నుంచి వైజాగ్ వస్తున్న గోదావరి ఎక్స్ప్రెస్ రైలు 3rd AC coach B4 లో క్యాబిన్ కంట్రోల్ పానెల్ లోకి ...

సముద్రంలో దూకి ఇద్దరి ప్రాణాలు కాపాడిన పోలీస్..

సముద్రంలో దూకి ఇద్దరి ప్రాణాలు కాపాడిన పోలీస్.. ఏపి: బాపట్ల జిల్లా కొత్త పట్నం బీచ్ లో స్నానానికి దిగిన ఇద్దరు పర్యాటకులు అలల ధాటికి కొట్టుకు పోతుండగా ఓ మెరైన్ పోలీస్ ...

మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు..

మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు.. August 14, 2023 హైదరాబాద్‌, : రాబోయే మూడు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ ...

మానవత్వం గల భరత మాత బిడ్డలారా..

  మానవత్వం గల భరత మాత బిడ్డలారా.. ఒక్కసారి ఈ మహిళా ఉద్యమ నాయకురాలు చెబుతున్నది వినండి..! “మేము గత మూడు నెలలుగా అనుభవిస్తున్న బాధలను దయచేసి బయట ప్రపంచానికి.. దేశంలోని భరతమాత ...

స్వాతంత్య్ర దినోత్సవం రోజున బస్సు టికెట్లపై టీఎస్‌ఆర్టీసీ రాయితీ.

స్వాతంత్య్ర దినోత్సవం రోజున బస్సు టికెట్లపై టీఎస్‌ఆర్టీసీ రాయితీ. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బస్సు ప్రయాణికులకు ఆర్టీసీ ప్రత్యేక రాయితీలు ప్రకటించింది. ఇవి ఈనెల 15వ తేదీన మాత్రమే అమల్లో ఉంటాయి పల్లె ...

సైబర్‌ క్రైమ్‌ జరిగితే ఏ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి..

సైబర్‌ క్రైమ్‌ జరిగితే ఏ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి.. 🔶ఈ విషయాలు తెలియకపోతే నష్టపోతారు..! 🔹సైబర్‌ క్రైమ్‌ జరిగితే ఏ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి.. ఈ విషయాలు తెలియకపోతే నష్టపోతారు..! ...