తాజా వార్తలు
తెలంగాణలో మద్యం దుకాణాల లైసెన్స్ లకు 1399 కోట్ల ఆదాయం
తెలంగాణ A9 news *మద్యం దుకాణాల లైసెన్స్ లకు ఎక్సైజ్ శాఖ ప్రకటన *ఆగస్టు 4 నుంచి దరఖాస్తుల స్వీకరణ *ఆగస్టు 18తో ముగియనున్న గడువు *ఇప్పటివరకు 69,965 దరఖాస్తులు *ప్రభుత్వానికి రూ.1,399 ...
ఇండ్ల స్థలం లేని వారి గతి ఏంటి.??
నిజామాబాద్ A9 news *ఇందల్వాయి తాసిల్దార్ వెంకట్రావు కు వినతి పత్రం అందజేసిన మండల బిజెపి అధ్యక్షులు *డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అర్హులకు తక్షణమే పంపిణీ చేయాలని బిజెపి డిమాండ్ *స్థలాలు ...
నూతన రేషన్ కార్డుల జారీపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు
హైదరాబాద్ A9 news సామాజిక మాధ్యమాలు, ఇతరత్రాచోట్ల రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై వస్తున్న సమాచారం తప్పు గత కొన్ని రోజులుగా వివిధ సామాజిక మాధ్యమాలు, ఇతరత్రా ప్రచారాల్లో రేషన్ కార్డుల జారీ ...
భారతీయ విద్యార్థులకు అమెరికా ఆంక్షలు ఐదేళ్ల పాటు నిషేధం
హైదరాబాద్ A9 news ఉన్నత చదువులు చదివేందుకు ఎన్నో ఆశలతో అమెరికాకు వెళ్లిన పలువురు భారతీయ విద్యార్థులకు చుక్కెదురైంది. దాదాపు 21 మంది విద్యార్థులను అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు తిరిగి భారత్కు పంపారు. ...
త్వరలోనే డబుల్ రైల్వే లైన్ ప్రారంభం
నిజామాబాద్ A9 news *ఎంపీ అర్వింద్ చొరవతో ఏండ్ల కల సాకారం * మేడ్చల్ – మూత్కేడ్ రైల్వే డబ్లింగ్ పనులకు మోక్షం మేడ్చల్ – ముత్ఖేడ్ రైల్వే మార్గంలో డబ్లింగ్ పనులకు ...
కాంగ్రెస్ మైనారిటీ శాఖ అధ్యక్షులుగా నియామకం
నిజామాబాద్ A9 news ఇందల్వాయి మండల కేంద్రంలోని సిర్నాపల్లి గ్రామానికి చెందిన ఎస్.కె జమీల్ భాష కు మైనార్టీ కాంగ్రెస్ మైనార్టీ శాఖ అధ్యక్షులుగా నియమితులయ్యారు నిజామాబాద్ కాంగ్రెస్ భవన్ నందు జిల్లా ...
అంగన్వాడీ టీచర్పై ఎంపీడీవో లైంగిక దాడి
నిజామాబాద్ A9 news అంగన్ వాడీ టీచర్ పై లైంగిక దాడికి పాల్పడిన ఎంపీడీవోపై కేసు నమోదైంది. ఈ ఘటన ధర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకోగా..ఆలస్యంగా వెలుగుచూసింది. ఈనెల 8న ధర్పల్లి ...
కరీంనగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం, కేశవపట్నం వాసి మృతి
కరీంనగర్ A9 news శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామానికి చెందిన రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ గుర్రం రామచంద్రం కరీంనగరర్ లో రోడ్డులో ప్రమాదానికి గురై మృతి చెందాడు., తన ద్విచక్ర వాహనంపై కేశవపట్నం ...
వేగం పెంచిన గులాబీ బాస్.. తొలి లిస్ట్లో అభ్యర్థులు వీరే!
హైదరాబాద్ A9 news తెలంగాణలో ఎన్నికల హీట్ మొదలైంది. మరికొన్ని నెల్లలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపిక విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ...
77 సంవత్సరాల స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్మీ జవాన్లకు సన్మానం
నిజామాబాద్ A9 news భారతీయ జనతా పార్టి ఆర్మూర్ పట్టణ శాఖ అధ్యక్షులు ద్యాగ ఉదయ్ ఆధ్వర్యంలో ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని మామిడిపల్లి లో ఉన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెద్దోళ్ల ...