తాజా వార్తలు

చంద్రబాబుపై నమోదు చేసిన సెక్షన్లు ఏంటి, వాటికి ఎలాంటి శిక్షలుంటాయి?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణం ఆరోపణలపై ఏపీ సీఐడీ అరెస్టు చేసింది. సీఆర్పీసీ సెక్షన్ 50(1)(2) కింద నోటీసు ఇచ్చి అరెస్టు చేస్తున్నట్లు సీఐడీ ...

దొంగకు దేహశుద్ధి చేసిన యువకులు…… పోలీసుల తీరు చూస్తే షాక్ అవుతారు

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ నియోజకవర్గం ఆలూర్ మండల కేంద్రంలోనీ నరేష్ అనే వ్యక్తి ఒక షాపులో దొంగతనం చేస్తూ గురువారం సాయంత్రం రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన విషయం ఆలస్యంగా తెలిసింది. ...

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ 6 గేట్లు మూసివేత

నిజామాబాద్ A9 న్యూస్: నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుండి వరద ప్రవాహం తగ్గింది. అధికారులు 20 గేట్లలో 6 గేట్లను మూసివేసి 14 గేట్ల ద్వారా 43680 ...

చిన్నారుల మరణ వార్త మంత్రి నీ కలిచివేసింది..

నిజామాబాద్ A9 న్యూస్: బాల్కొండ మండలంలోని ఇత్వార్ పేట్ చిన్నారుల మరణ వార్త తనను తీవ్రంగా కలిసి వేసిందని మంత్రి ప్రశాంత్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారుల ...

మినీ ట్యాంక్ బండ్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ పట్టణంలోని మల్లారెడ్డి చెరువును మినీ ట్యాంక్ బాండ్ గా అభివృద్ధి చేస్తున్న సందర్భంగా గురువారం మల్లారెడ్డి చెరువు కట్ట వద్ద జరుగుతున్న మినీ ట్యాంక్ బండ్ నిర్మాణ ...

తన ఇంటి ముందు ప్రతిరోజు మలవిసర్జన చేస్తున్నాడని ఓ మహిళ చేసిన ఆరోపణలకు ఓ ఒంటిపై పెట్రోల్ పోసుకొని యువకుడు మృతి మహిళపై కేసు నమోదు

తన ఇంటి ముందు ప్రతిరోజు మలవిసర్జన చేస్తున్నాడని ఓ మహిళ చేసిన ఆరోపణలకు ఓ ఒంటిపై పెట్రోల్ పోసుకొని యువకుడు మృతి మహిళపై కేసు నమోదు ఓ మహిళ చేసిన అవమానభారంతో యువకుడు ...

ఫ్లాష్ ఫ్లాష్ నిండుకుండలైన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్

నిజామాబాద్ A9 ఫ్లాష్ న్యూస్: నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ పరివాహక ప్రాంతా ప్రజలకు అధికారుల హెచ్చరిక భారీ వర్షం కారణంగా నిండుకుండలైన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఏ సమయంలోనైనా గేట్లు ఎత్తి… ...

నేడు పాఠశాలలకు సెలవు

నిజామాబాద్ A9 ఫ్లాష్ న్యూస్: నిజామాబాద్ జిల్లాలో వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా డీఈవో దుర్గ ప్రసాద్ ఠశాలలకు స్థానిక సెలవు ప్రకటించాలని నిర్ణయించారు.

నేటి నుంచి పలు మార్గాల్లో రైళ్లు రద్దు…

తెలంగాణ A9 న్యూస్: తెలంగాణ సాంకేతిక కారణాలతో నేటి నుంచి 10వ తేదీ వరకు దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. కాజీపేట – డోర్నకల్, విజయవాడ – డోర్నకల్, ...

ఓటరు నమోదు కార్యక్రమాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

నిజామాబాద్ A9 న్యూస్:   ఆర్ముర్ పట్టణములోని జడ్.పి.హెచ్.ఎస్ జంబి హనుమాన్ మరియు ఎం పి యు పి ఎస్ పాఠశాలలో స్వీకరిస్తున్న దరఖాస్తుల ప్రక్రియ ను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ ...